Monday, April 29, 2024

హైటెక్స్‌లో ఆయిల్‌ఫామ్ బిజినెస్ సమ్మిట్….

- Advertisement -
- Advertisement -

Business Summit on National Mission on Edible Oils Oil Palm

హైదరాబాద్: హైటెక్స్‌లో ఆయిల్‌ఫామ్ బిజినెస్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర సహాయ మంత్రి కైలాష్ చౌదరి, కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. సమ్మిట్‌లోని స్టాళ్లను కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పరీశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News