Friday, May 17, 2024

సివిల్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ వాయిదా..

- Advertisement -
- Advertisement -

NEET PG 2021 Exam postponed for 4 Months

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ వాయిదా పడింది. ఈ మేరకు గురువారం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపిఎస్‌సి) ప్రకటన విడుదల చేసింది. కొవిడ్‌ తీవ్రస్థాయంలో విజృంభిస్తున్న నేప‌థ్యంలో జూన్‌ 27వ తేదీన జ‌ర‌గాల్సిన సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌రు 10కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇత‌ర కేంద్ర స‌ర్వీసుల‌కు యూపీఎస్‌సీ సివిల్స్ ప్రిలిమిన‌రీ, మెయిన్స్‌, ఇంట‌ర్వ్యూ మూడు ద‌శ‌ల్లో ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Civil Preliminary Exam 2021 Postponed to Oct

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News