Saturday, April 27, 2024

01వ తేదీ నుంచి 31 రైల్వే స్టేషన్‌ల మూసివేత

- Advertisement -
- Advertisement -

Closure of 31 railway stations from Feb 01st

 

ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే

మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే పరిధిలో 31 రైల్వే స్టేషన్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆదాయం లేని కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు వారు తెలిపారు. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి 29వ తేదీ వరకు, ఏప్రిల్ 01వ తేదీ నుంచి మరో రెండు రైల్వేస్టేషన్‌లు మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్, నాందేడ్ డివిజన్‌లలో ఉన్న పలు రైల్వేస్టేషన్‌లను మూసివేయాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News