- Advertisement -
రూ. 5వేల కోట్ల నష్టం వాటిల్లింది
తక్షణం సాయంగా రూ.1350 కోట్లు అందించండి
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా వరదల వల్ల నష్టం జరిగిందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు అందించాలని ప్ర ధాని మోడీకి ఈ మేరకు లేఖ రాశారు. రైతులకు సహాయానికి రూ.600 కోట్లు, జిహెచ్ఎంసితో పాటు ఇతర ప్రాంతాల్లో నరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు సహాయం అందించాలని కోరారు.
CM KCR Write letter to PM Modi
- Advertisement -