Monday, May 6, 2024

టి కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు

- Advertisement -
- Advertisement -

Congress High command call to Telangana leaders

 

హైదరాబాద్: టి కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపునిచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు జరిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓట్ల శాతం దారుణంగా పడిపోవడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. హుటాహుటిన ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. నవంబర్ 13న ఉదయం పది గంటలకు ఢిల్లీలో సమావేశంకానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News