Sunday, May 12, 2024

మహానదిలో దూకి దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Couple commit suicide in Maha river

భువనేశ్వర్: దంపతులు మహానదిలో దూకిన సంఘటన ఒడిశాలోని కటక్ ప్రాంతం జోబ్రా తీరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దంపతులు మధ్య గొడవ జరగడంతో భార్య తొలుత మహానదిలో దూకింది. వెంటనే ఆమెను రక్షించడానికి భర్త కూడా నదిలో దూకాడు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని దంపతులను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం ఎస్‌సిబి మెడికల్ కాలేజీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News