Monday, April 29, 2024

కొత్తగా 28 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 4,234 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 28 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 31 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 164 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 152 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News