Monday, April 29, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన డా.మార్కండేయులు బృందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా బాల లతా ఐఎఎస్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సమక్షంలో డా.మార్కండేయులు బృందం మొక్కలు నాటారు. బాల లతా ఐఎఎస్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని డా.మార్కండేయులు అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, సిఎం కెసిఆర్ హరితహారం స్పూర్తితో చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని డా.మార్కండేయులు చెప్పారు.ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Dr Markandeya team plant saplings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News