Monday, April 29, 2024

డూప్లిసెస్ ఔట్…. ఆర్‌సిబి 91/2

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న క్వాలిపైయర్-2 మ్యాచ్‌లో ఆర్‌సిబి 12 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 91 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లీ ఏడు పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో సంజూ సమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. డూప్లిసెస్ 25 పరుగులు చేసి మెక్ కాయ్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మ్యాక్స్ వెల్  (02), రాజత్ పాటిదర్ (04) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News