- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్తో మృతిచెందిన కుల్సుంపుర కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబానికి వెస్ట్ జోన్ పోలీసులు ఆర్థిక సాయం అందజేశారు. వెస్ట్జోన్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు చందాలు వేసుకుని రూ.12.85లక్షలు సేకరించారు. వాటిని కానిస్టేబుల్ పిల్లల పేరు మీదా కిసాన్ వికాస్ పత్రం స్కీంలో బుధవారం డిపాజిట్ చేశారు.
- Advertisement -