Saturday, April 27, 2024

విదేశీ కరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -

Foreign currency captured in Rangareddy

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. రూ.54 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి కరెన్సీని పట్టుకొని వారిని అదుపులోకి తీసుకున్నామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News