Monday, April 29, 2024

శనివారం మధ్యాహ్నం నుంచి మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం

- Advertisement -
- Advertisement -

తెలంగాణాలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకం శనివారం మధ్యాహ్నంనుంచి అమలులోకి వస్తుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. మహాలక్ష్మి పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం ఆర్టీసికి చెల్లిస్తుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News