Thursday, May 9, 2024

మోహన్ బాబుకు జిహెచ్‌ఎంసి షాక్

- Advertisement -
- Advertisement -
GHMC fined Mohan Babu Rs 1 lakh
రూ.లక్ష జరిమానా

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబుకు జిహెచ్‌ఎంసి ఎన్‌పోర్స్‌మెంట్,విజిలెన్స్, డిజాస్టార్ మేనేజ్‌మెంట్ విభాగం షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన ప్రచార బోర్డుకు సంబంధించి రూ.లక్ష జరిమానాను విధిస్తూ గురువారం జిహెచ్‌ఎంసి ఇవిడిఎం విభాగం ఈచలాన్‌ను పంపించింది. జిహెచ్‌ఎంసి అడ్వడైజ్ యాక్టు ప్రకారం క్షేత్రస్థాయి నుంచి 15అడుగుల లోపే ప్రచార బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఏలాంటి అనుమతులు తీసుకోకుండానే సినీ నటులు మెహన్‌బాబు రోడ్ నంబర్ 1 ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంపై 15 అడుగుల ఎత్తుకు పైన ప్రచార బోర్డును ఏర్పాటు చేయడంతో జరిమానాను విధించినట్లు అధికారులు ఈ చలాన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News