Monday, April 29, 2024

భద్రాద్రి రామయ్యకు 109 బంగారు తులసి దళాల కానుక

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి వైకుంఠ ఏకాదశి విశేష పూజలు నిర్వహించారు. కోయంబత్తూర్ కు చెందిన బాలాజీ శారద భద్రాద్రి రామయ్యకు 45 లక్షల విలువైన 109 బంగారు తులసీ దళాలను కానుకగా సమర్పించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తలు ఆలయాలకు బారులుతీరుతున్నారు. శనివారం తెల్లవారుజామునుంచే దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News