Sunday, April 28, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold seized at Shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 18 లక్షల విలువ చేసే బంగారం, ఐ ఫోన్స్‌తో పాటు ఖరీదైన పెర్ఫూమ్ బాటిల్స్‌ను మంగళవారం నాడు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లో పలువురి ప్రయాణీకులకు చెందిన లగేజీ బ్యాగులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో దుబాయ్ నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న రూ.18 లక్షల విలువైన బంగారం, ఐ ఫోన్,ఖరీదైన పెర్ఫూమ్ బాటిల్స్‌లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని, ఐ ఫోన్లను, పెర్ప్యూమ్ బాటిల్స్ లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News