Monday, April 29, 2024

తెలంగాణ సచివాలయం దగ్గర హైటెన్షన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సచివాలయ ముట్టడికి కాంగ్రెస్ మైనార్టీ నేతలు యత్నిస్తున్నారు. దళిత బంధు తరహాలోనే మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత హర్షద్ ఖాన్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది. ఒక్కసారిగా సచివాలయంలోకి దూసుకు వచ్చే ప్రయత్నంచేశారు. దీంతో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News