- Advertisement -
లండన్: లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియాకు మరో కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) మరోసారి నిరాశపర్చాడు. జట్టు స్కోరు 27 పరుగులకే ఇండియా ఓపెనర్లు రాహుల్(5), రోహిత్(21)ల వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో పుజారాతో కలిసి కోహ్లీ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. అయితే, వేగంగా ఆడే క్రమంలో లంచ్ బ్రేక్ ముందు కోహ్లీ ఔటయ్యాడు. దీంతో భారత్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా(3), అజింక్యా రహానె(1)లు ఉన్నారు.
IND vs ENG 2nd Test: India 56/3 at Lunch Break
- Advertisement -