Monday, April 29, 2024

పంత్, ధావన్ ఔట్.. కోహ్లీ అర్థ శతకం

- Advertisement -
- Advertisement -

 IND vs SA 3rd ODI: Virat Kohli hit half century

కేప్ టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మూడు వికెట్లు తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కెఎల్ రాహుల్(9), పంత్(0)లు నిరాశపర్చగా.. శిఖర్ ధావన్ 61 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అనంతర క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తున్నాడు. దీంతో బారత్ 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(13), విరాట్ కోహ్లీ(64)లు క్రీజులో ఉన్నారు.

 IND vs SA 3rd ODI: Virat Kohli hit half century

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News