Sunday, April 28, 2024

తొలి టీ20: 15 ఓవర్లలో భారత మహిళా జట్టు 130/4..

- Advertisement -
- Advertisement -

IND W 130/4 at 15 Overs against AUS W in 1st T20

సిడ్ని: మెట్రికన్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరుగుతున్న తొలి ట్వంటీ20 మ్యాచ్ లో భారత మహిళా జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు శభారంభం దక్కలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన(17), షఫాలీ వర్మ(18)లు భారీ స్కోర్లు చేయలేకపోయారు.  ప్రస్తుతం భారత జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. క్రీజలు రోడ్రిగ్స్(48), రిచా ఘోష్()లు ఉన్నారు.

IND W 130/4 at 15 Overs against AUS W in 1st T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News