Thursday, May 9, 2024

రెండో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

India lost second wicket in Centurion Test

సెంచూరియన్: సెంచూరియన్ టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 117 పరుగుల వద్ద చతేశ్వర్ పుజారా డకౌట్ అయ్యాడు. ఎంగిడి బౌలింగ్ లో పీటర్స్ కు పుజారా క్చాచ్ ఇచ్చాడు. వరుసగా రెండు బంతుల్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు రాణించారు. తొలి వికెట్ కు117 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News