Tuesday, May 14, 2024

సన్‌రైజర్స్ పై బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా లీగ్ దశలో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని సన్‌రైజర్స్ జట్టు భావిస్తుంది.మరోవైపు ఢిల్లీ జట్టు కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలిన చూస్తోంది.

IPL 2020: DC Win Toss and Opt Bowl against SRH

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News