Monday, April 29, 2024

IPL 2023: చెలరేగిన కాన్వే, శివమ్.. బెంగళూరు లక్ష్యం 227

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఐపిఎల్ 16వ సీజన్ లీగ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఓపెనర్ కాన్వే(83), శివమ్ దూబే(52)లు అర్థ శతకాలతో మెరిశారు. వీరితోపాటు అజింక్యా రహానె(37), మోహిన్ అలీ(19) రాణించారు. దీంతో చెన్నై, బెంగళూరుకు 227 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్, మాక్స్ వెల్, హసరంగ, పార్నెల్, విజయ్ కుమార్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News