Monday, April 29, 2024

IPL 2023: చెలరేగిన కోల్‌కతా బ్యాట్స్ మెన్లు… బెంగళూరు లక్ష్యం 201

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా బ్యాట్స్ మెన్లు  బౌండరీలతో చెలరేగారు.

ఓపెనర్లు జాసన్ రాయ్(56), జగదీసన్(27)లతోపాటు వెంకటేశ్ అయ్యర్(31), నితీశ్ రాణా(48), రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్)లు రాణించారు. దీంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో కోల్‌కతా, బెంగళూరుకు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News