Thursday, May 16, 2024

IPL 2023: రాణించిన బౌలర్లు… గుజరాత్ టార్గెట్ 154

- Advertisement -
- Advertisement -

మొహాలి: ఐపిఎల్ 2023 లీగ్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు 154 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 153 పరుగులు సాధించింది.

మ్యాథ్యూ(36), రాజపక్సా(20), జితేశ్ శర్మ(25), శామ్ కరన్(22),షారుఖ్ ఖాన్(22)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, జోసెఫ్ లు తలో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News