Monday, April 29, 2024

సన్‌రైజర్స్ ఉత్కంఠ గెలుపు..

- Advertisement -
- Advertisement -

జైపూర్ : చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్లతో విజయం సాధించింది. ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసి రాజస్థాన్ సన్‌రైజర్స్ ముందు భారీ లక్షాన్ని ఉంచింది. అనంతరం భారీ లక్ష ఛేదనకు దిగిన సన్ రైజర్స్ అన్మోల్‌ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55), రాహిల్ త్రిపాటి(47)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News