Wednesday, May 1, 2024

పివి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR inaugurates pv statue in pv ghat hyderabad

హైదరాబాద్: పివి ఘాట్‌లో మాజీ ప్రధానమంత్రి పివి నర్సింహరావు శతజయంతి ముగింపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సిఎం కెసిఆర్‌, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, గవర్నర​ తమిళిసై పివి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్‌తో కలిసి సిఎం కెసిఆర్‌ పివి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.  తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నెక్లెస్‌ రోడ్‌కు పివి మార్గ్‌గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News