Saturday, May 11, 2024

కెఎల్ రాహుల్ విధ్వంసం.. బెంగళూరు లక్ష్యం 207

- Advertisement -
- Advertisement -

దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఫోర్లు, సిక్స్ లతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 132 పరుగులతో అజేయ శతకం సాధించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఓపెనర్ కెఎల్‌ రాహుల్‌(132 నాటౌట్‌: 14ఫోర్లు, 7సిక్సర్లు)‌ మెరుపు సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌(26) ఫర్వాలేదనిపించాడు. దీంతో పంజాబ్ జట్టు, బెంగళూరుకు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

KL Rahul hit Massive Century 132 against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News