Monday, April 29, 2024

ముంబైపై బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..

- Advertisement -
- Advertisement -

KXIP Win Toss and Opt Bowl Against MI

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు తలపుడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని, ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో సూపర్ ఓవర్ ఓటమిపాలైన ముంబయి ఈ మ్యాచ్ లో విజయం సాధించి తమ విశ్వాసాన్ని కూడగట్టుకోవాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్నపంజాబ్, రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ లో గెలుపొంది తిరిగి తమ సత్తా చాటాలని పంజాబ్ చూస్తోంది.

KXIP Win Toss and Opt Bowl Against MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News