Saturday, April 27, 2024

ఫలక్‌నుమాలో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Man murder in Falaknuma

 

హైదరాబాద్: ఫలక్‌నుమాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అబ్దుల్ ఇమ్రాన్ అనే వ్యక్తి గొంతు కోసి చంపేశారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News