Thursday, May 16, 2024

ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభం మీడియా: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Media is fourth pillar in Democracy system

హైదరాబాద్: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాల్గవ స్తంభంగా మీడియాది కీలక పాత్ర అని హరీష్ పొగిడారు. ప్రజలను చైతన్య పరచడంలోనూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడంలోనూ మీడియా మిత్రుల సేవలు మరువలేనివన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పని చేసిన మీడియా మిత్రుల పాత్ర అభినందనీయమని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News