Monday, April 29, 2024

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలోని అమీర్ పేట్ శ్రీనగర్ కాలనీ మణికంఠ హోటల్ లో చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకుని గన్ మెన్ ఏఎస్ఐ ఫాజిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మంత్రి సబితా కూడా ఘటనాస్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ఫాజిల్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News