Monday, April 29, 2024

4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం తిరుమలలో శ్రీవారిని 64,512 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,491 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News