- Advertisement -
దుబాయ్: ఐపిఎల్-13వ సీజన్ ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 07 వికెట్లు కోల్పోయి 156 స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్తో ఫైనల్ మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(65 నాటౌట్: 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), రిషబ్ పంత్(56: 38 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో 20 ఓవర్లలో ఢిల్లీ 7 వికెట్లకు 156 పరుగులు చేసింది.
- Advertisement -