Monday, April 29, 2024

ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలి: అసదుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

 

Asaduddin Owaisi

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, మేము కొత్త తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమయ్యాము, ముస్లింల ఆర్థిక, సామాజిక, ఆరోగ్యం, ఉపాధి, పేదరిక విషయాలపై దృష్టి పెట్టేందుకు ఆయన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అన్ని జిల్లాలను సందర్శించి, వివరణాత్మక నివేదికను సమర్పించింది, ముస్లింలకు 9-12% రిజర్వేషన్లు కల్పించాలని కోరింది. ఆ తర్వాత ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. అయితే నిర్ణీత శాతాన్ని పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఆర్టికల్ 15 , 16 మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News