Home Search
క్రికెట్ - search results
If you're not happy with the results, please do another search
ధోనికి సంకటం!
ముంబై: ఐపిఎల్లో రాణించి తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలనుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లిందనే చెప్పాలి. ఈ ఏడాది జరిగే ఐపిఎల్లో రాణించడం...
స్వదేశానికి సౌతాఫ్రికా క్రికెటర్లు
కోల్కతా: భారత్తో జరగాల్సిన వన్డే సిరీస్ అర్ధాంతరంగా రద్దు కావడంతో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మంగళవారం స్వదేశానికి బయలుదేరి వెళ్లింది. కోల్కతా నుంచి ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు సొంత దేశానికి ప్రయాణమయ్యారు....
ఐపిఎల్పై తొలగని అనిశ్చితి
నిరాశలో అభిమానులు
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ కోసం ఎంతో అతృతతో ఎదురు చూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కాసుల క్రికెట్ ఐపిఎల్పై కూడా...
ఆ జోష్ ఉంటుందా?
ఐపిఎల్ కుదింపు ప్రతిపాదనలపై అభిమానుల అనుమానాలు
భారత్లో క్రికెట్ పట్ల ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఐదు రోజులు జరిగే టెస్టు మ్యాచ్లు చూడడానికి సైతం అభిమానులు స్టేడియాలకు పోటెత్తే వారు....
ఐపిఎల్ కష్టమేనా?
ఎటు తేల్చుకోని ఫ్రాంచైజీలు, రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయం
ముంబై: కరోనా వైరస్ వల్ల ఇప్పటికే వాయిదా పడిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ జరుగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ...
ఆస్ట్రేలియా, కివీస్ వన్డే సిరీస్ రద్దు
సిడ్నీ: కరోనా భయంతో మరో అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ అర్ధాంతరంగా రద్దయ్యింది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ మధ్యలోనే రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్...
భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు..
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ధర్మశాలలో ఈ నెల 12న జరగాల్సిన తొలి వన్డే...
ఐపిఎల్ నిర్వహణ కష్టమేనా?
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న ఆదరణ ఇంతా అంతా...
భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డేకు వరుణుడి ముప్పు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం జరిగే తొలి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉంది. మంగళవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బుధవారం ఉదయం వాతావరణం మాములుగా మారింది. దీంతో...
ఎంపి రేవంత్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
మనతెలంగాణ/హైదరాబాద్ః మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్ను బుధవారం నాడు మియాపూర్ కోర్టు తిరస్కరించింది. అనుమతి లేకుండా డ్రోన్ వాడిన కేసులో రేవంత్రెడ్డిని ఈ నెల 6వ తేదీన నార్సింగి పోలీసులు...
ఐపిఎల్ను వీడని కరోనా భయం
టోర్నీ నిర్వహణపై నీలి నీడలు!
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొత్త సీజన్కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐపిఎల్ను...
చివరికి నిరాశే మిగిలింది..
మన తెలంగాణ/క్రీడా విభాగం: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళా క్రికెట్ జట్టు చేజార్చుకుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచి ఫైనల్కు చేరిన భారత్ ఫైనల్లో పేలవమైన...
ఎదురులేని ఆస్ట్రేలియా
ఐదో ట్రోఫీతో చరిత్ర సృష్టించిన కంగారూలు
మెల్బోర్న్: మహిళల క్రికెట్లో తనకు ఎదురులేదనే విషయాన్ని ఆస్ట్రేలియా మరోసారి రుజువు చేసింది. భారత్తో జరిగిన మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి...
ఈసారీ చాంపియన్లు కంగారూలే
ఐదో సారి ప్రపంచకప్ను ముద్దాడిన ఆసీస్ మహిళలు n ఫైనల్లో బోల్తాపడిన హర్మన్ సేన n 85 పరుగులు తేడాతో ఘోర పరాజయం
మెల్బోర్న్: టోర్నీ ఆరంభంనుంచి అప్రతిహత విజయాలతో ఫైనల్కు దూసుకు వచ్చిన...
చరిత్రకు అడుగు దూరంలో..
సమరోత్సాహంతో భారత్, మరో ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, నేడు మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ సమరం
మెల్బోర్న్: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ తుది...
యధావిధిగానే ఐపిఎల్
సౌరవ్ గంగూలీ
ముంబై: కరోనా వ్యాధి భయం ఉన్నా ఈ ఏడాది భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొనసాగుతుందని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా వ్యాధి...
షెఫాలీకి అరుదైన ఛాన్స్
ముంబై: భారత యువ సంచలనం, స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ అరుదైన ఛాన్స్ను కొట్టేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల ట్వంటీ20 ప్రపంచకప్లో షెఫాలీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు...
రేవంత్కు 14 రోజులు రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్ కెమెరాలను వినియోగించిన కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డికి గురువారం ఉప్పర్పల్లి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో...
ఫైనల్లో భారత్
సెమీఫైనల్ మ్యాచ్ వర్షార్పణం
ఇంగ్లండ్ ఇంటికి, ఆస్ట్రేలియాతో హర్మస్ సేన టైటిల్ పోరు
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి సారి భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లండ్భారత్ జట్ల మధ్య గురువారం సిడ్నీలో జరిగిన...
రిజర్వ్ డే లేక పోవడంపై విమర్శలు
సిడ్నీ: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో రిజర్వ్డే లేక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరిగిన టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ సమరం వర్షం వల్ల ఒక్క బంతి కూడా...