Monday, May 6, 2024
Home Search

గవర్నర్ - search results

If you're not happy with the results, please do another search
Shashi Tharoor's critique of the new IT portal

సుష్మా స్వరాజ్ భర్తపై థరూర్ ఫైర్

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షాపై మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ భర్త, మిజోరం మాజీ గవర్నర్ స్వరాజ్ కౌశల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తీవ్ర...

దైవచింతన తగ్గిపోతుంది

  హైదరాబాద్: మనుషుల్లో దైవ చింతన కరువై పోతుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. శంషాబాద్‌లో ప్రసిద్ధ అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవవాలయాన్ని శుక్రవారం గవర్నర్ తమిళిసై సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ...

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు

  న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంతో, వీరికి...
Nirbhaya-case

నిర్భయ కేసు: దోషులకు ఉరి అమలుకు తొలగిన అడ్డంకులు

న్యూఢిల్లీ: నిర్భయ దోషులలో ఒకడైన ముకేష్ దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను ఢిల్లీ ప్రభుత్వం గురువారం తిరస్కరించింది. దీంతోఈ క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పంపించారు....

ప్రకృతిని ప్రేమించాలి, పశుపక్ష్యాదులను పూజించాలి: వెంకయ్యనాయుడు

  హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రజలు భోగి మంటలను కాల్చారు. కాలనీలు, అపార్ట్‌మెంట్లు, ఇళ్ల ఎదుట భారీగా భోగి మంటలను వేశారు. భోగి మంటల...

కార్పోరేట్‌ తరహాలో ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్యసేవలు

  హైదరాబాద్ : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత పాలకుల హయాంలో తీవ్ర నిర్లక్ష్యం, వివక్షకు గురైన వైద్య రంగానికి...

మరోసారి ఆలోచించండి

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల్ని రద్దు చేయండి ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...

త్రివిక్రమ్‌తో మంచి రిథమ్ కుదిరింది

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం ఆదివారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌తో ఇంటర్వూ... అలా పుట్టింది ‘సామజవరగమన...’ ఈ...

ధన బలం.. కండ బలం ఉన్నా, ప్రజాస్వామ్యం గొప్ప వ్యవస్థ

  హైదరాబాద్: ఎన్నికల్లో ధనబలం, కండబలం ఉన్నప్పటికీ ప్రపంచంలోనే మన దేశ ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ గొప్పవని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇతర దేశాలు నేర్చుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం...

ఆర్కిటెక్చర్ రంగంలో విస్తృత అవకాశాలు

  హైదరాబాద్ : సవాళ్లను ఎదుర్కొవడానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందర్ రాజన్ సూచించారు. ఆర్కిటెక్చర్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. హైటెక్ సిటీ...

ఉత్తమం కాదు, అథమం

  పిసిసి అధ్యక్షుడిపై కుంతియాకు సీనియర్ల ఫిర్యాదు రాష్ట్ర కాంగ్రెస్‌లో 40శాతం మంది కోవర్టులే : రాజనర్సింహ, ఎస్‌సి, ఎస్‌టిలు పార్టీకి దూరమవుతున్నారు కిందస్థాయి నాయకులను పట్టించుకోవడం లేదు: రాష్ట్ర ఇంఛార్జి వద్ద పొన్నాల, విహెచ్ తదితరుల...

Latest News

పంట నేలపాలు