Home Search
గవర్నర్ - search results
If you're not happy with the results, please do another search
కమల్నాథ్ రాజీనామా
బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం
గవర్నర్కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు
బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం
15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్నాథ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి...
ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా కట్టడి: తమిళిసై
హైదరాబాద్: ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనాను అరికట్టగలమని పౌరులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గవర్నర్ తమిళిసై తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలని, విదేశాల...
బిజెపి 15 ఏళ్లలో చేసింది… నేను 15 నెలల్లో చేశాను: కమల్ నాథ్
హైదరాబాద్: బిజెపి 15 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి తాను 15 నెలల్లో చేసి చూపించానని ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. కమల్నాథ్ కాపేపట్లో మధ్య ప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ను కలువనున్నారు....
నేటి నుంచి మామూలుగా యెస్ బ్యాంక్ సేవలు
ఎటిఎంలలో నగదు కొరత ఉండదు
యెస్ బ్యాంక్ నిర్వాహకుడు ప్రశాంత్ కుమార్
న్యూఢిల్లీ: బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి యెస్ బ్యాంక్ సేవలను సాధారణంగా ఉంటాయని, ద్రవ్యకొరత సమస్యలు ఉండబోవని బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్...
ఆందోళన అవసరం లేదు.. డిపాజిటర్ల సొమ్ముకు భద్రత ఉంది
ముంబయి: ఎస్ బ్యాంకులో ఉన్న అన్నీ డిపాజిట్లకు పూర్తి భద్రత ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ బ్యాంకు సంక్షోభాన్ని...
ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మణికొండలోని తన నివాసంలో ఆదివారం...
ఎంపిలో విశ్వాస పరీక్షకు బిజెపి డిమాండ్
సభ్యుల లెక్కింపుపై నిర్వహించాలని గవర్నర్కు బిజెపి వినతి
భోపాల్ : సోమవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీలో శాసనసభ్యుల లెక్కింపుపై బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర బిజెపి...
ఐపిఎల్ నిర్వహణ కష్టమేనా?
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ మెగా క్రికెట్ టోర్నీకి ఉన్న ఆదరణ ఇంతా అంతా...
చేతికి చెయ్యిచ్చిన సింధియా
కాంగ్రెస్కు గుడ్బై... మోడీ, అమిత్షాతో భేటీ
రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్ఎలు
ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు
మధ్యప్రదేశ్లో చరమాంకంలో...
ఆరుగురు మంత్రులను తొలగించిన కమల్ నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. మంత్రివర్గం నుంచి ఆరుగురు మంత్రులను తొలగిస్తున్నట్లు గవర్నర్ లాల్ జీ టాండన్కు ముఖ్యమంత్రి కమల్ నాథ్ లేఖ రాశారు. మంగళవారం సాయంత్రం జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో...
ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన బండారు దత్తాత్రేయ..
హైదరాబాద్:హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆకస్మత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో హుటహుటిన హైదర్గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సీనియర్ కార్డియాలజిస్టు శ్రీనివాస్రావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య...
‘కకా’లకు నో
కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్...
కెసిఆర్ మైనారిటీల బాంధవుడు
వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారు
ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా బడ్జెట్లో
రూ. 2వేల కోట్లు కేటాయించారు
టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు గాఢ నమ్మకం ఉంది
అందుకే రెండో సారి కూడా కెసిఆర్కు జై కొట్టారు
శాసనసభలో అక్బరుద్దీన్
హైదరాబాద్...
ఎర్రబెల్లి x రాజగోపాల్రెడ్డి
కోమటి రెడ్డిని ప్రజలే తరిమి కొడతారు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్
మనతెలంగాణ/హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్యవాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు....
వినే దమ్ము లేకనే కాంగ్రెస్ నాయకులు సభ నుంచి పారిపోయారు
హైదరాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి వినలేకనే కాంగ్రెస్ ఎంఎల్ఎలు సభ నుంచి పారిపోయారని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం...
తెలంగాణలో కరోనా లేదు, రానివ్వం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ లేదని, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి మాత్రమే కరోనా సోకిందని.. అంతేకానీ, రాష్ట్రానికి కరోనా వచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. శనివారం గవర్నర్...
ఆరుగురు కాంగ్రెస్ ఎంఎల్ఎలను సస్పెండ్ చేసిన స్పీకర్
హైదరాబాద్: ఆరుగురు కాంగ్రెస్ ఎంఎల్ఎలను సభ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు కాంగ్రెస్ సభ్యులను సస్పెషన్ చేస్తున్నట్టు స్పీకర్ పేర్కొన్నారు. శాసనసభా బడ్జెట్ సమావేశాల్లో...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితం: నిర్మల
ఢిల్లీ: ఎస్ బ్యాంక్ లో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ ఖాతాదారుడి డబ్బు సురక్షితంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎస్ బ్యాంక్కు చెందిన...
నేను సాధారణ మహిళనే
నా పనితీరు అసాధారణంగా ఉంటుంది
నాపై చాలామంది కామెంట్లు చేశారు
వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను
కోఠి ఉమెన్స్ కాలేజీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మన తెలంగాణ/సిటీబ్యూరో: తాను కూడా సాధారణ మహిళనేనని, తన...