Home Search
కరోనా రోగులకు - search results
If you're not happy with the results, please do another search
3న ఆర్టిసి ఎండిగా సజ్జనార్ పదవీ బాధ్యతలు
హైదరాబాద్: టిఎస్ఆర్టిసి ఎండిగా సజ్జనార్ వచ్చే నెల 3వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్లు టిఎస్ఆర్టిసి వర్గాలు వెల్లడించాయి. సైబరాబాద్ సిపిగా విధులు నిర్వర్తించిన సజ్జనార్ను ఆర్టీసీ ఎండిగా నియమిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలు...
సైబరాబాద్ సిపిగా స్టీఫెన్ రవీంద్ర
సజ్జనార్కు ఆర్టిసి ఎండిగా బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ అక్కడ పనిచేస్తున్న సజ్జనార్కు ఆర్టిసి ఎండిగా బదిలీ చేస్తూ బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
ఆసుపత్రులో పెరుగుతున్న డెంగ్యూ కేసులు
గ్రేటర్ నగరంలో 650 దాటిన బాధితులు
ఇదే అదునుగా భావించి దోచుకుంటున్న ప్రైవేటు దవఖానలు
దోమల వ్యాప్తించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నీటి ట్యాంకుల,పూలకుండీల్లో నీరు నిల్వలేకుండా చూడాలి
జీహెచ్ఎంసీ ఫాగింగ్ చేపట్టాలని సూచిస్తున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల...
తగ్గిన వ్యాక్సిన్ సెంటర్లు
టీకా కోసం పలు కేంద్రాలు తిరుగుతున్న స్దానికులు స్థానికులు
ఎక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలో అర్థం కాక సమస్యలు
టీకా నిల్వలు తగ్గడంతో కేంద్రాలు తగ్గించిన వైద్యశాఖ
సెంటర్ల వద్ద గుంపులుగా చేరడంతో థర్డ్వేవ్ తప్పదంటున్న వైద్యులు
హైదరాబాద్: నగరంలో...
గాంధీకి పెరుగుతున్న సాధారణ రోగులు
ఓపి ద్వారా రోజుకు 300మందికి సేవలు
కొవిడ్ రోగుల కోసం 250 పడకలు కేటాయింపు
గాంధీ ప్రారంభం కావడంతో ఉస్మానియాకు తగ్గిన రోగులు
వాయిదా వేసి శస్త్రచికిత్సలు త్వరలో చేస్తామంటున్న వైద్యులు
హైదరాబాద్: నగరంలో పేదల వైద్యానికి పేరుగాంచిన...
అశ్వగంధ ఔషధంపై బ్రిటన్, భారత్ సంయుక్త అధ్యయనం
బ్రిటన్లో 2 వేల మంది కొవిడ్ రోగులపై ట్రయల్స్కు సన్నాహాలు
న్యూఢిల్లీ : అశ్వగంధ ఓషధి నుంచి తయారు చేసిన ఔషధం కరోనా రోగులు వేగంగా కోలుకోడానికి ఉపయోగపడగలదన్న లక్షంతో ఆయుష్ మంత్రిత్వశాఖ బ్రిటన్...
వణికిస్తున్న వైరల్ ఫీవర్లు
ఆసుపత్రుల బాటపట్టిన నగర వాసులు
వాతావరణ మార్పుతో దగ్గు, జలుబు, జ్వరం వ్యాధులతో ఇబ్బందులు
కలుషిత నీటితో విరేచనాలు, పుడ్పాయిజనింగ్ సమస్యలంటున్న వైద్యులు
బస్తీదవఖానలు, పీహెచ్సీలకు పెరుగుతున్న రోగుల సంఖ్య
వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని డా....
కొవిడ్ టీకా కోసం జనం అవస్థలు
నగరంలో అందుబాటులేని కోవాగ్జిన్, ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్న స్దానికులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా దొరకని వ్యాక్సిన్, మరో వారం రోజుల వరకు వేచి చూడాల్సిందేనంటున్న వైద్యశాఖ
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగర ప్రజలు కరోనా...
40 శాతం మందికి పోస్ట్ కొవిడ్ సమస్యలు..!
ఎఐజి హాస్పిటల్స్ అధ్యయనంలో వెల్లడి
దేశంలో మొట్టమొదటి పోస్ట్ కొవిడ్ క్లినిక్ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న తర్వాత 40 శాతం మందికి పోస్ట్ కొవిడ్ సమస్యలు వస్తున్నట్లు ఎఐజి హాస్పిటల్స్ అధ్యయనంలో...
సీజనల్ వ్యాధులకు బస్తీ దవాఖానలో మెరుగైన సేవలు
ఇటీవల కురుస్తున్న వానలకు విజృంభిస్తున్న రోగాలు
ఉచితంగా మందులు, టెస్టులు చేస్తున్న వైద్య సిబ్బంది
గ్రేటర్లో 224 దవాఖానల్లో పేదలకు ఉచితంగా చికిత్సలు
రోజుకు 120మందికి వైద్యం అందిస్తున్న దవాఖానలు
బస్తీదవఖానల పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్న నగరవాసులు
హైదరాబాద్: నగరంలో...
గ్రేటర్ నగరంపై డెంగీ ఛాయలు
మూడు రోజులుగా 65 అనుమానిత కేసులు నమోదు
9మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడి
జీహెచ్ఎంసి నివారణ చర్యలు చేపట్టాలంటున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థ్దారణ
హైదరాబాద్: గ్రేటర్ నగరంపై వ్యాధులు పంజా...
కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
కేరళలో 14కు పెరిగిన జికా వైరస్ కేసులు
అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం
రాష్ట్రానికి నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం
తిరునంతపురం: కరోనా సెకండ్వేవ్ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం డుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న కేరళను మరో భయం వెంటాడుతోంది. రాష్ట్రంలో...
వ్యాక్సినేషన్ ప్లాన్ సక్సెస్….!
విజయవంతంగా కొనసాగుతున్న టీకా పంపిణీ
మరే రాష్ట్రంలో లేని విధంగా హైరిస్క్ గ్రూప్లకు ప్రాధాన్యం
వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్లాన్ సక్సెస్ అవుతోంది. సిఎం కెసిఆర్ ఆదేశాలతో...
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
‘డాక్టర్స్ డే’ సందర్భంగా సిఎం కెసిఆర్ సందేశం
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రాన్నిఆరోగ్య తెలంగాణగా...
సడలింపు పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ మరో10 రోజులు పొడిగింపు
ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు
7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో...
ఖర్చు లేకుండా ఖరీదైన పరీక్షలు
19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లు
కరోనాతో సహా 57రకాల టెస్టులు ఫ్రీ
తక్షణమే రిపోర్టులు, ఫోన్లకు మెసేజ్లు
7న ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య...
విశాఖలో బుసలు కొడుతున్న బ్లాక్ ఫంగస్…
అమరావతి: విశాఖలో బ్లాక్ ఫంగస్ బుసలు కొడుతోంది. ఫంగస్ బారినపడి ఆరుగురు మృతిచెందారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో 113 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ మందుల...
30న కేబినెట్ భేటీ
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
లాక్డౌన్, ధాన్యం సేకరణ, కల్తీ విత్తనాల నిరోధం, తదితర అంశాలపై చర్చించే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 30న (ఆది వారం) మధ్యాహ్నం 2 గంటలకు...
బ్లాక్ ఫంగస్ క్యూ
ఆసుపత్రుల ముందు వెయిటింగ్
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 200 దాకా కేసులు
కేసులు పెరిగితే పూర్తిస్థాయి నోడల్ కేంద్రంగా ఇఎన్టి
మందుల కొరకు ఆన్లైన్లో వందల కొద్దీ దరఖాస్తులు
బాధితుల్లో అత్యధిక మంది స్టెరాయిడ్ వాడినోళ్లే
మన తెలంగాణ/హైదరాబాద్:...
అంటువ్యాధిగా బ్లాక్ ఫంగస్
రాజస్థాన్ ప్రభుత్వ ప్రకటన
జైపూర్: కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారిపై ప్రధానంగా దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ను(మ్యూకోమైకోసిస్) అంటువ్యాధిగా రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 100 మంది బ్లాక్ ఫంగస్ రోగులున్నారని,...