Home Search
కరోనా రోగులకు - search results
If you're not happy with the results, please do another search
కొంచెం ఓపికపడితే బైటపడ్తం
రాష్ట్రంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది, ప్రజలు ఇలాగే సహకరిస్తే త్వరలో కరోనా మాయం
జాతీయ సగటుకన్నా తెలంగాణలో మరణాల రేటు తక్కువగా
ఉండటం ఊరటనిచ్చే అంశం
ప్రభుత్వ నిర్ణయాలు
సరైన దిశలో అమలవుతున్నాయి
నేటి ప్రధాని వీడియో...
రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు భేష్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ సందర్భంగా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, వస్తువుల పంపిణీ, కం టైన్మెంట్ ప్రాంతాల్లో కట్టడి, కరోనా ఆస్పత్రులు, ఐసొలేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు, మెడికల్ సిబ్బంది భద్రత,...
హమ్మయ్య… ఏడు కేసులే
16 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 990కి చేరిన కరోనా బాధితులు, కొవిడ్ రోగులకు పండ్లతో ఇఫ్తార్
గాంధీలో రెండు గంటలకొకసారి శానిటేషన్
రేపట్నించి నల్లగొండ, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ర్యాండమ్ టెస్టులు
మన...
ఉత్తిగనే అన్న
కరోనా రోగుల శరీరంలోకి క్రిమిసంహారకాలు పంపాలన్న వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యూ టర్న్
వాషింగ్టన్ : తను చేసిన విపరీత వ్యాఖ్యలు బెడిసి కొట్టి, తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్...
కేసులు తగ్గుతున్నాయి
ప్లాస్మాథెరఫీకి అనుమతి వచ్చింది
కొత్తగా 13 కేసులు, 29 మంది డిశ్చార్జ్
983కు చేరుకున్న కొవిడ్ బాధితుల సంఖ్య
కొన్ని కుటుంబాలతోనే అత్యధిక కేసులు
మీడియా సమావేశంలో మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్లాథెరఫీకి అనుమతి...
48 కొత్త కేసులు
మరో ముగ్గురు కరోనా రోగులు మృతి
చికిత్స పొందుతున్న 651 మంది
మొత్తం పాజిటివ్లు 858
ప్రతి 10లక్షల మందిలో
375 మందికి కరోనా పరీక్షలు
కేసులు డబుల్ అయ్యేందుకు
10 రోజుల కంటే ఎక్కువే
జాతీయ స్థాయితో పోలిస్తే...
ఆకలి కేకలు వినిపించొద్దు
లాక్డౌన్తో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దు
హైదరాబాద్లోనే అధికంగా కరోనా ప్రబలుతోంది
కంటైన్మెంట్ నిర్వహణ కఠినంగా జరగాలి
ఎక్కడికక్కడ వ్యూహాల అమలు, అనుమానితులను గుర్తించి ఎంతమందికైనా పరీక్షలు నిర్వహించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలి
ప్రగతిభవన్...
అడ్డంకులు తొలగితేనే ప్లాస్మా థెరపీ
ప్రస్తుత మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు
నయమైన దాత ప్లాస్మాతో కనీసం ఇద్దరు.. గరిష్టంగా ఐదుగురికి చికిత్స
మూడు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారంటున్న వైద్య నిపుణులు
రక్తంలోని ప్లాస్మానే తీసుకుంటారు,
మళ్లీ దాతకే బ్లడ్
మన తెలంగాణ/హైదరాబాద్...
ప్రైవేట్ లో “నో” ట్రీట్మెంట్
ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోని యాజమాన్యాలు
90% హాస్పిటల్స్లో ఇదే పరిస్థితి
ప్రజలను ఆదుకుంటున్న సర్కార్ దవాఖానాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రులే దిక్కు అవుతున్నాయి. దాదాపు 90 శాతం...
ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యత
కరోనా తగ్గాకే లాక్డౌన్ ఎత్తివేయాలి
చిన్న పొరపాటు జరిగినా
మనల్ని మనం క్షమించుకోలేం
అభివృద్ధి చెందిన దేశాలు సైతం మహమ్మారిని ఎదుర్కోలేకపోతున్నాయి, 130 కోట్ల మంది భారతీయులకు టెస్టులు చేయడం సాధ్యం కాదు
3 దశల్లో వైరస్ను...
ఎంతమందికైనా చికిత్సకు రెడీ
15 రోజుల్లో 1500 బెడ్లతో అందుబాటులోకి గచ్చిబౌలి కరోనా ఆసుపత్రి, పూర్తి కరోనా చికిత్సకే 8 ప్రత్యేక దవాఖానాలు, కొవిడ్ ఆసుపత్రులుగా 22 మెడికల్ కాలేజీలు : గచ్చిబౌలిలో క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలిస్తూ...
ఏ ఒక్కరినీ వదలం
వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ
పరీక్షలు, వైద్యం
సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ
సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్లున్నాయి
భవిష్యత్లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్
రైతుకు తిప్పలు రానియ్యం
సజావుగా...
డాక్టర్లపై దాడి చేస్తే సీరియస్ యాక్షన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. నాలుగు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లపై కరోనా అనుమానిత లక్షణాల...
ఒక వేళ నేను మరణిస్తే…
న్యూయార్క్ : అమెరికాలో అందరికంటే ఎక్కువగా కరోనా బాధితులకు నిత్యం సేవలందించే వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కరోనా కట్టడికి సదుపాయాలు తగినంతగా లేకపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లోనే వైద్యులు, నర్సులు, ఇతర...
గాంధీలో చికిత్స భేష్
వైద్యులు జాగ్రత్తగా చికిత్స చేస్తున్నారు
ప్రతి రోజు రెండు సార్లు అరోగ్య వివరాలు సేకరిస్తున్నారు
ఇక్కడి సౌకర్యాలు ఏ దేశంలోనూ ఉండవు
వైద్య, పోలీసు సిబ్బంది హీరోలు
వీడియో ద్వారా కరోనా బాధితుడి మనోగతం
మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
పౌల్ట్రీకి రూ.1500 కోట్లు నష్టం
దేశవ్యాప్తంగా రూ.12 వేల కోట్లు లాస్.. 45 రోజుల్లోనే కుప్పకూలిన వైనం
సోషల్ మీడియాలో అసత్య, తప్పుడు ప్రచారం
వైద్యులు, ప్రజాప్రతినిధులు కోళ్లకు కరోనా లేదని చెప్పినా దక్కని ప్రయోజనం
ఒక్క బ్రాయిలర్ కోడికి రూ.75...
వ్యాపించలేదు
తెలంగాణాలో కరోనా లేదు, ప్రజలెవ్వరూ భయపడోద్దు
అతిగా స్పందించకండి, అట్లాగని మేము రిలాక్స్గా లేము
ఇటలీ నుంచి వచ్చిన టెక్కికి, అపోలో శానిటేషన్ వర్కర్కు నెగటివ్ రిపోర్టు
రాష్ట్రంలో చేపడుతున్న నియంత్రణ చర్యలుపై కేంద్రం ప్రశంస
అధిక ధరలకు...