Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
డబ్ల్యూటిఒ డైరెక్టర్ జనరల్గా నైజీరియా ఆర్థికవేత్త ఎన్గోజీ
పదవి చేపట్టనున్న మొదటి ఆఫ్రికన్ మహిళ
న్యూఢిల్లీ: నైజీరియా ఆర్థికవేత్త ఎన్గోజీ ఒకోంజోఐవీలా(66)ను ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటిఒ) డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఈ నియామకంతో డబ్ల్యూటిఒకు మొదటి మహిళ, మొదటి ఆఫ్రికన్ చీఫ్గా గోజీ రికార్డు...
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సును కూడా..
మే-జూన్లో సందర్శనకు నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును...
మంచి పరిణామం
భారత చైనాల మధ్య మళ్లీ సామరస్య శకానికి నాంది ప్రస్తావన జరిగిందనడానికి సంకేతంగా ఒక మంచి పరిణామం చోటు చేసుకున్నది. గత కొన్ని మాసాలుగా రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణం...
వాస్తవాధీన రేఖ వద్ద పూర్వస్థితి లేకుంటే శాంతి నెలకొనదు : రాహుల్
న్యూఢిల్లీ : చైనాకు ఆనుకుని ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వద్ద పూర్వస్థితి లేకుంటే శాంతి ప్రశాంతి ఉండదని కాంగ్రెస్ నేత రాహుల్ వ్యాఖ్యానించారు. మన వీర జవాన్ల త్యాగాలను విస్మరించి మన...
తేలిపోతున్న భారత షట్లర్లు
పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్న సింధు, సైనా, శ్రీకాంత్
న్యూఢిల్లీ: ఒకప్పుడూ ప్రపంచ బ్యాడ్మింటన్లో పెను ప్రకంపనలు సృష్టించిన భారత షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, హెచ్.ఎస్.ప్రణయ్, పారుపల్లి కశ్యప్ తదితరులు...
కార్పొరేట్ల సేవలో మోడీ సర్కార్
మంచి రోజులు రానున్నాయి’ అన్నా రు ప్రధాని మోడీ. ‘తమకేనేమో’ అనుకున్నారు శ్రామిక ప్రజలు. ‘కార్పొరేట్ సంస్థల’కు అని మోడీ చేతలు నిరూపించాయి. నేను ప్రధాన మంత్రి హోదాలో మాట్లాడటంలేదు. దేశానికి మొదటి...
సైబర్ సేఫ్టీపై పిల్లలకు అవగాహన
హెచ్సిఎస్సి, హైదరాబాద్ సిటీ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రారంభించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ గురించి పిల్లలకు అవగాహన కల్పించేందుకే అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్...
రైతు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు
జాబితాలో పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్బర్గ్, హాలీవుడ్ స్టార్ రిహన్నా
తిప్పికొట్టిన బాలీవుడ్ నటి కంగన
సెలెబ్రిటీల ట్వీట్లపై భగ్గుమన్న విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ/లండన్ : ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. తాజాగా...
కేంద్రం రైతులను బెదిరిస్తోంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులను బెదిరిస్తోందని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ అన్నారు. అవసరమైతే సాగు చట్టాలను రెండేళ్లు వాయిదా వేస్తామంటున్నారని రాహుల్ విమర్శించారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రైతులకు...
వుహాన్లోని పశువుల ఆస్పత్రిని సందర్శించిన నిపుణుల బృందం
విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నామన్న డబ్ల్యూహెచ్ఒ
వుహాన్: మంగళవారం ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఒ) నిపుణుల బృందం చైనా వుహాన్లోని పశువుల ఆసుపత్రిని సందర్శించింది. తమతో సమావేశం కోసం ఆసుపత్రిలో అద్భుతమైన సదుపాయాలు కల్పించారని, తమకు అవసరమైన సమాచారం...
పడగ నీడలో మయన్మార్!
ఐదు దశాబ్దాల సైనిక నియంతృత్వ చీకటి నుంచి ఆలస్యంగా బయటపడిన మయన్మార్ సోమవారం నాడు మళ్లీ ఆ కూపంలోకి జారిపోడం ప్రపంచంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే వారికి తీవ్ర అసంతృప్తిని కలిగించే పరిణామం....
భారత్ లో కొత్తగా 8,635 కరోనా కేసులు….
ఢిల్లీ: భారత దేశంలో గత కొన్ని రోజుల నుంచి పది వేల లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 8,635 కరోనా కేసులు నమోదుకాగా 94 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో...
వుహాన్ మార్కెట్లో కరోనా మూలాలపై పరిశోధన
వుహాన్ : చైనా లో కరోనావైరస్ మూలాలను కనుగొనడానికి బయలుదేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఆదివారం వుహాన్ నగరం లోని అతిపెద్ద మాంసం మార్కెట్ను సందర్శించింది. గత ఏడాది 76...
ఫ్రాన్స్ నుంచి భారత్కు మరో మూడు రఫేల్ యుధ్ధ విమానాలు
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి మూడో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు మూడు బుధవారం సాయంత్రం భారత్కు చేరాయి. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో భారత్...
నా భర్త అందరికీ ప్రేరణ
యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. గాల్వాన్ లోయలో జరిగిన చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు...
కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం
హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం సంతోష్ బాబుకు మహా వీరచక్ర పరస్కారాన్ని ప్రకటించింది. గతేడాది లఢఖ్ లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో...
పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?
మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
హైదరాబాద్ మేధాకు భారీ రైల్వే కాంట్రాక్టు
న్యూఢిల్లీ : హైదరాబాద్కు చెందిన మేధా సర్వో డ్రైవర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రతిష్టాత్మక వందేభారత్ తరహా ట్రైన్ భాగాల తయారీ కాంట్రాక్టు లభించింది. రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఈ కంపెనీకి రూ 2,211...
అమెరికాలో మెక్సికో వాల్ వార్
నిర్మాణ పనులకు బ్రేకేసిన బైడెన్
తుదిదశలో ట్రంప్ గోడ దూకుడు
వేలకోట్ల డాలర్ల కాంట్రాక్టు కథ పసిఫిక్కు
సాన్ డియిగో : అధికారాంతంలో ట్రంప్ సాగించిన గోడ స్పీడ్కు బైడెన్ బ్రేక్ వేశారు. పసిఫిక్...
దేశంలో కొత్తగా 14,545 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో 14,545 మందికి కరోనా వైరస్ సోకగా 163 మంది చనిపోయారని కేంద్ర...