Tuesday, May 14, 2024
Home Search

కేంద్ర ఆర్థిక మంత్రి - search results

If you're not happy with the results, please do another search
Proposal for setting up of Mega Textile parks in India

7 మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లు

  మిత్రా పథకంలో భాగం న్యూఢిల్లీ : దేశంలో మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రం ఈ బడ్జెట్‌లో తీసుకువచ్చింది. మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్స్ పార్క్ (మిత్రా)లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తారు....
Nirmala Sitharaman announces Vehicle Scrapping policy

త్వరలో తుక్కువాహనాల పాలసీ..

న్యూఢిల్లీ: కాలం చెల్లిన కాలుష్య కారక పాత వాహనాల స్వచ్ఛంద రద్దు విధానాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న పాలసీ. దశలవారిగా పాత వాహనాలను తుక్కు...
Nirmala sitharaman addressed in Budget 2021

రూ. 2.87 లక్షల కోట్లతో జల్‌జీవన్ పథకం: నిర్మలా

ఢిల్లీ: 2021 బడ్జెట్‌లో వైద్యరంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా నిర్మలా మాట్లాడారు. వైద్య రంగంలో రూ. 64,...
Finance Minister Nirmala Sitharaman Meet with President

రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించనుంది. కాసేపట్లో పార్లమెంట్‌లో ఆత్మ నిర్భర్ బడ్జెట్‌ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా రాష్ట్రపతి...
CM KCR Review on the Department of Agriculture

గ్రామీణ, వ్యవసాయానికే ప్రాధాన్యత

బడ్జెట్‌లో రైతులకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు: నిపుణులు న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తయా రీ, సేవల రంగాలు డీలాపడగా, వ్యవసాయ అనుబంధ రంగాలు మాత్రం పుంజుకున్నాయి. వ్యవసాయ రంగం దేశీయ ఆర్థిక...

వృద్ధి అంచనాలు!

  నడుస్తున్న ఆర్థిక సంవత్సరం (2020-21) లో దేశ ఆర్థిక వృద్ధి మైనస్ 7.7 శాతంగా ఉండవచ్చునని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఈ గోతిని పూడ్చుకొని 11 శాతం పెరుగుదలను సాధించగలమని పార్లమెంటుకు...

అంబేడ్కర్ మహావిగ్రహం

కొత్త సచివాలయం సమీపంలో 11.4 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తున దేశంలోనే అతిపెద్ద బాబా సాహెబ్ విగ్రహం ఏర్పాటు చేయనున్నాం : మంత్రి కొప్పుల మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత భారతరత్న...
Minister Harish Rao inaugurates Urban Forest Park in Siddipet

భవిష్యత్ తరాలకు మొక్కలే తరగని ఆస్తి

సిద్దిపేట: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పచ్చదనం కోసం ఏటా బడ్జెట్‌లో 10శాతం నిధులు కేటాయించేలా ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు...
Governor Tamilisai speech on Republic Day

దేశానికే ఆదర్శం

ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: మోడీ

  న్యూఢిల్లీ : 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం భారత ప్రజలందరికీ ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. జై హిందు అంటూ ట్విట్ చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
New laws of Central Government become burden to People

పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?

  మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
Minister Harish Rao Help for Auto Drivers in Siddipet

సిద్దిపేటకు ఆటో డ్రైవర్లే బ్రాండ్ అంబాసిడర్లు

* సొంత ఇల్లు తాకట్టు పెట్టి.. ఆర్థిక భరోసా కల్పిస్తున్నా.. * ఆటోవాల జీవితాల్లో మార్పు కోసమే కొత్త సొసైటీ ఏర్పాటు * భవిష్యత్‌లో ఆటో గ్యారేజ్ ఏర్పాట్లు చేస్తా * ఆటోడ్రైవర్ల ప్రవర్తనపైనే సిద్దిపేట భవిష్యత్ సిద్దిపేట:...
minister Harish Rao who voted in Siddipet

సొంత స్థలం తాకట్టు పెట్టి ఆటో డ్రైవర్లకు రుణం: హరీష్ రావు

  హైదరాబాద్: ఆటో డ్రైవర్లకు రెండు లక్షల రూపాయల బీమా కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సొంత స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు ద్వారా రూ.45 లక్షల రుణాలను ఆటో...
Parliament Winter Session Cancelled due to Covid 19

సంక్షేమమే కాదు, ప్రగతీ ముఖ్యమే!

  భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు అందరి చూపు మళ్లింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో...
TRS leaders criticizes BJP

బిజెపి గాడ్సే వారసుల పార్టీ

  తెలంగాణ గాంధీ కెసిఆర్‌ను దూషిస్తే వాళ్లను ప్రజలు సహించరు బిజెపికి మతరాజకీయాలే తెలుసు ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, ఎంఎల్‌సిలు భానుప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపిలో గాడ్సే వారసులు అధికంగా ఉన్నారని టిఆర్‌ఎస్ దుయ్యబట్టింది. తెలంగాణ గాంధీగా ప్రజలు...

సమ్మిళిత వృద్ధే శరణ్యం!

  దేశ ఆర్థిక వ్యవస్థపై నిపుణులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలను గమనిస్తే ఆరున్నరేళ్లు దాటిన ఎన్‌డిఎ పాలనలో దానికింకా స్పష్టమైన దిశ ఏర్పడలేదనే ఆందోళన కలుగుతుంది. ఏడాదిగా పీడిస్తున్న కరోనా కారణంగా వృద్ధి దెబ్బతిన్న సంగతి...
Telangana fish demand in Market

మన చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్: తలసాని

హైదరాబాద్: కులవృత్తులకు చేయూతనందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ...
Former Gujarat CM Madhavsinh Solanki Passes Away

గుజరాత్ మాజీ సిఎం కన్నుమూత

గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్‌సింగ్ సోలంకి(94) కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. మాధవ్‌సింగ్ కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పని...

యుపిలో ఆగని దారుణాలు

  ఉత్తరప్రదేశ్ మరోసారి తన భ్రష్ట ప్రతిష్ఠను చాటుకున్నది. ఇటువంటివి ఏ రాష్ట్రంలోనైనా, ఎక్కడైనా జరగడానికి అవకాశం బొత్తిగా లేదని చెప్పలేము. కాని యుపిలో జరుగుతున్న హత్యాచార దారుణోదంతాలు ఆ రాష్ట్రాన్ని ఈ...

29నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంటు వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతగా జనవరి 29నుంచి ఫిబ్రవరి 15...

Latest News