Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
తీహార్ జైలు నుంచి విడుదలైన ఓంప్రకాశ్ చౌతాలా
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్షను పూర్తిచేసుకుని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పెరోల్పై ఇదివరకే బయటకు...
ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు
ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు
తప్పుడు మ్యాప్ను ప్రచురించినందుకు కేసు పమోదు చేసిన యుపి పోలీసులు
నోయిడా: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ భారత విభాగం ఎండి మనీశ్ మహేశ్వరిపై మరో కేసు...
అతి సామాన్య కుర్రాడిని రాష్ట్రపతిని అవుతాననుకోలేదు
అతి సామాన్య కుర్రాడిని రాష్ట్రపతిని అవుతాననుకోలేదు
స్వగ్రామంలో రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ భావోద్వేగం
మాతృభూమికి రాష్ట్రపతి వందనం
లఖ్నవూ: రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రామ్నాధ్ కోవింద్ తొలిసారిగా స్వగ్రామానికి వెళ్లారు. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్...
ట్విటర్ ఇండియా ఎండిపై ఒత్తిడి వద్దు
పోలీసులకు కర్నాటక హైకోర్టు ఆదేశం
బెంగళూరు: ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా లోనిలో ఒక వృద్ధుడిపై జరిగిన దాడి కేసుకు సంబంధించి ట్విటర్ ఎండి మనీష్ మహేశ్వరికి కర్నాటక హైకోర్టు ద్వారా తాత్కాలిక ఊరట...
మమత పిటిషన్పై విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జి..
న్యూఢిల్లీ: నారద స్టింగ్ టేపు కేసులో నలుగురు టిఎంసి నాయకులను అరెస్టు చేసే సందర్భంగా సిబిఐ అధికారులను అడ్డుకున్నారన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర న్యాయ శాఖ...
మాజీ ప్రధాని దేవెగౌడకు రూ.2 కోట్ల జరిమానా
ఓ కంపెనీ పరువునష్టం కేసులో బెంగళూరు సిటీ కోర్టు తీర్పు
బెంగళూరు : మాజీ ప్రధాని,జనతాదళ్ (సెక్యులర్ )పార్టీ నేత, హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు సిటీ సివిల్స్ అండ్ సెషన్స్ కోర్టు భారీ జరిమానా...
నవనీత్ కౌర్కు ‘సుప్రీం’లో ఊరట
కులధ్రువీకరణ పత్రం రద్దుపై స్టే
న్యూఢిల్లీ: లోక్సభ సభ్యురాలు నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన నవనీత్...
అసలు లెక్క తేల్చాలి
నిజం తెలుసుకోడం, తెలియనివ్వడం వల్ల మేలు కలుగుతుంది. ఆరోగ్య రంగంలో వాస్తవాల సేకరణకు అమితమైన, అనితరమైన ప్రాధాన్యమున్నది. ఏ రోగం మూలమేమిటో, ఏ వైకల్యానికి, ఏ మృతికి కారణాలేమిటో తెలుసుకోడం వల్ల, తెలియజెప్పడం...
బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!
నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
అంతర్జాతీయ కోర్టు తీర్పును పెడదారి పట్టిస్తున్న భారత్ : పాక్
ఇస్లామాబాద్ : కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును భారత్ తప్పుదారి పట్టిస్తోందని పాకిస్థాన్ ప్రభుత్వం శనివారం ఆరోపించింది. ఇదే విషయంలో అంతర్జాతీయ చట్టం ప్రకారం అన్ని బాధ్యతలు నెరవేర్చడానికి పాక్...
మహిళా అర్చకులు!
మహిళలను ఆలయ అర్చకులుగా నియమించాలన్న తమిళనాడు డిఎంకె ప్రభుత్వ నిర్ణయం అది అధికారానికి వచ్చినప్పటి నుంచి వేస్తున్న సరికొత్త అడుగుల జాడలోనే ఉన్నది. పురాతన ద్రవిడ సంస్కృతిని పునరుద్ధరించే ఆశయంతో తీసుకున్న నిర్ణయంగా...
సువేందు ఎన్నికపై మమత పిటిషన్
విచారణ ఈ నెల 24కు వాయిదా
కోల్కత: నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై...
అవినీతిని అడ్డుకున్నందుకే నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: తనను హైదరాబా ద్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ అపెక్స్ కౌన్సిల్ జారీ చేసిన నోటీసులపై హెచ్సిఎ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఘాటుగా స్పందించారు. అసోసియేషన్లోని కొందరి...
ఆక్రమణలకు ఆస్కారమివ్వాలా?
ఆలయ భూములను గుర్తించకుండా కబ్జా చేసుకోనియమంటారా
దేవరయాంజల్లో విచారణ జరిపితే తప్పేంటి
జిఓ అమలు నిలిపివేత పిటిషన్దారుడిపై కోర్టు ప్రశ్నల వర్షం
ఐఎఎస్ల విచారణ కమిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మన తెలంగాణ/హైదరాబాద్: దేవరయాంజల్ భూముల్లో సర్వే కోసం...
హక్కులకు కవచం
రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన హక్కును వినియోగించుకునే స్వేచ్ఛకు, ఉగ్రవాద చర్యలకు గల విభజన రేఖను గుర్తించకుండా ప్రజోద్యమ నేతలు, కార్యకర్తలపై ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ) చట్టాన్ని ప్రయోగించినందుకు దేశ...
గోప్యతపై పిడుగు కొత్త ఐటి చట్టం
డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే విషయం (కంటెంట్)పై పక్కా అజమాయిషీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రగాఢ ఆకాంక్ష ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ భద్రతకు, సమగ్రతకు భంగం కలిగించే కొన్ని కంటెంట్ల నివారణకే కొత్త...
సంపాదకీయం: లక్షద్వీప వాసుల నిరసన
మూతులకు ముసుగులు బిగించుకొని, ఛాతీలకు ప్లకార్డులు ఆనించుకొని సోమవారం నాడు లక్షద్వీప్ వాసులు నిర్వహించిన సామూహిక నిరసన ప్రదర్శనలు దిక్కులను పిక్కటిల్ల జేశాయి. చిరకాలంగా, హాయిగా నిర్మల సరస్సులా సాగుతున్న తమ ప్రశాంత...
ఇటలీ నావికులపై కేసులు మూత
న్యూఢిల్లీ: ఇటలీ మెరైన్లపై ఇండియాలో క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు మూసివేసింది. 2012లో ఇద్దరు భారతీయ మత్సకారులను కాల్చిచంపినందుకు ఈ నావికులపై కేసులు పెట్టారు. కేరళ తీరంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్రసంచలనానికి దారితీసింది....
కంగనా పాస్పోర్టు రెన్యూవల్పై విచారణ 25కు వాయిదా
ముంబయి : తన పాస్పోర్టు రెన్యూవల్ కాకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వేసిన పిటిషన్పై విచారణను బాంబే హైకోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. తనపై ముంబయి...
ఢిల్లీ ఘర్షణల కేసులో విద్యార్థులకు బెయిల్
నిరసనకు ఉగ్రవాద రూపం వద్దన్న హైకోర్టు
న్యూఢిల్లీ : గత ఏడాది జరిగిన ఈశాన్య ఢిల్లీ ఘర్షణల కేసులో ముగ్గురు విద్యార్థులకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. పింజ్రా తోడ్ సంస్థ...