Home Search
హైకోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లాల్సి వస్తోంది: సిజెఐ
హైదరాబాద్: పెట్టుబుడులు పెట్టేవారు లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని సిజెఐ ఎన్వి రమణ తెలిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని సుప్రీం కోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్లు, న్యాయమూర్తులు, మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి,...
సిజెఐ చొరతోనే హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ కేంద్రం: కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేసినందుకు సిజెఐ ఎన్వి రమణకు మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. సిజెఐ చొరవతో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్...
హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం…
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మూడు నెలల్లోనే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు తొలి అడుగ పడిందని సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని సుప్రీం కోర్టు,...
సుప్రీంకోర్టు జడ్జిగా హిమాకోహ్లి
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా తెలంగాణ సిజెతో పాటు తొమ్మండుగురు పేర్లను సిఫారసు చేసిన కొలీజియం
మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పిఎస్ నరసింహా పేరును కూడా
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు రాష్ట్ర హైకోర్టు...
ఎఫ్ఐఆర్ రద్దుకై అనిల్దేశ్ముఖ్ వేసిన పిటిషన్కు సుప్రీం తిరస్కరణ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్దేశ్ముఖ్కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అవినీతి కేసులో సిబిఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. బాంబే...
పెగసస్పై విచారణ కమిషన్ ఏర్పాటుపై కేంద్రం, బెంగాల్ సర్కార్కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ నిఘా ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, బెంగాల్ ప్రభుత్వానికి...
ఎఎఫ్ఎస్ అధికారి కుటుంబానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉగ్రవాదుల దాడిలో మరణించిన ఎఎఫ్ఎస్ అధికారి భార్యకు మరో ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఈ మేరకు బుధవారం...
సునందా మృతి కేసు: కాంగ్రెస్ ఎంపి శశి థరూర్కు ఊరట..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి, మాజీ మంత్రి శశి థరూర్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఎంపి శశిథరూర్పై ఉన్న అభియోగాలను బుధవారం కోర్టు కొట్టేసింది....
జడ్జి హత్య కేసులో సమాచారం ఇచ్చిన వారికి రూ.5లక్షల రివార్డు
న్యూఢిల్లీ: జార్ఖండ్లోని ధన్బాద్లో హత్యకు గురైన జడ్జి ఉత్తమ్ ఆనంద్ కేసులో విలువైన సమాచారం ఇచ్చినవారికి రూ.5 లక్షల నగదు బహుమతిని సిబిఐ ప్రకటించింది. జులై 28న ధన్బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్...
అమిత్షాతో మహారాష్ట్ర గవర్నర్ భేటీ
ఎమ్మెల్సీల విషయమై హైకోర్టు తీర్పుపై చర్చ
ముంబయి: ఎంఎల్సి నామినేషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర గవర్నర్ బాధ్యతంటూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది గంటల్లోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ...
జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు ఐదుగురి అరెస్టు
ఎపి హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని విడతలుగా అరెస్టు చేసిన సిబిఐ
మొత్తం 16 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు, 13 మంది గుర్తింపు, విదేశాల్లో...
జడ్జీలను దూషించిన కేసులో ఇద్దరు అరెస్ట్
అమరావతి: జడ్జీలను దూషిస్తూ పోస్టులు పెట్టిన కేసులో సిబిఐ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన ఆదర్శ్, ఎల్ సాంబశివారెడ్డి, కొండారెడ్డి, సుధీర్లతో పాటు కువైట్...
కుంద్రా జైలు కరెక్టే
విడుదల పిటిషన్ కొట్టివేత
ముంబై: నీలి చిత్రాల కేసులో అరెస్టు అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఎదురుదెబ్బతగిలింది. తనను వెంటనే విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను బొంబాయి హైకోర్టు శనివారం తిరస్కరించింది....
రిలయన్స్-ఫ్యూచర్ డీల్పై స్టే..
రిలయన్స్- ఫ్యూచర్ డీల్పై స్టే
అమెజాన్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
రూ.1.3 లక్షల కోట్లు తగ్గిన రిలయన్స్ మార్కెట్ క్యాప్
న్యూఢిల్లీ: బిలియనీర్ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్-రిలయన్స్ రిటైల్ ఒప్పందం...
నా జీవితంలో ఇలాంటి చార్జిషీటు చూడలేదు
భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపే ప్రయత్నం చేయరా?
రాజస్థాన్ సైనికుడి కేసులో సిజెఐ రమణ వ్యాఖ్యలు, పోలీసు దర్యాప్తు తీరుపై ఆగ్రహం
న్యూఢిల్లీ: రాజస్థాన్కు చెందిన ఓ సైనికుడి కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు...
‘దళితబంధు’పై లంచ్మోషన్ పిటిషన్
అత్యవసరంగా విచారించలేమని తొసిపుచ్చిన హైకోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో దళిత బంధు పథకంపై శుక్రవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దళిత బంధు కోసం ప్రభుత్వం రూ. 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల...
ఇడి,సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
హైదరాబాద్: ఇడి, సిబిఐ కోర్టులో శుక్రవారం నాడు ఎపి సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఈక్రమంలో పెన్నా కేసు నుంచి తొలగించాలన్న జగన్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది....
నవాజ్ షరీఫ్ వీసా పొడిగింపునకు బ్రిటన్ నిరాకరణ
ఇస్లామాబాద్/లండన్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు బ్రిటన్ విదేశాంగ శాఖ వీసా పొడిగింపునకు నిరాకరించింది. పాకిస్తాన్లో రెండు అవినీతి కేసులలో దోషిగా తేలిన 71 సంవత్సరాల నవాజ్ షరీఫ్కు వైద్య చికిత్సల...
యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మధుయాష్కీ
హైదరాబాద్: నూతనంగా టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన తరువాత తొలిసారి మధుయాష్కీగౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్...
రద్దయిన చట్టం కింద కేసులు : రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : రద్దయిన ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) చట్టం లోని 66 ఎ సెక్షన్ కింద ఇంకా కేసులు నమోదు కావడంపై సమాధానం ఇవ్వాలంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం...