Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
నేడు ఢిల్లీలో టిఆర్ఎస్ భవనానికి భూమి పూజ
ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
ఢిల్లీలో భూమి పూజ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కెటిఆర్,
శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి
నేటి భూమిపూజకు హాజరుకావడానికి హస్తినకు వెళ్లిన
రాష్ట్ర మంత్రులు, ఎంపిలు,...
టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన: ఢిల్లీకి పయనమైన మంత్రులు
హైదరాబాద్: సెప్టెంబర్ 2వ తేదీన టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకుని దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయనున్నారు....
ఐసిస్ పై అమెరికా మళ్లీ దాడి
కాబూల్ ఎయిర్పోర్టు వద్ద ఘటన
పేలిన శకటంలో భారీ విస్ఫోటకాలు
రాకెట్ దాడిలో బాలుడు మృతి
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో ఐసిస్ ఆత్మాహుతి దళంపై అమెరికా సేనలు ఆదివారం వైమానిక దాడికి దిగింది. కాబూల్...
పేలుళ్లు జరిపింది మేమే: ఐఎస్
మానవ బాంబర్ ఫొటో కూడా విడుదల
దుబాయి: అఫ్ఘన్ రాజధాని కాబూల్లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల చోటు చేసుకున్న వరస బాంబు పేలుళ్లను తామే జరిపినట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించుకుంది....
108కి చేరిన కాబూల్ పేలుళ్ల మృతుల సంఖ్య
మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు, 95 మంది అఫ్ఘన్లు
మా వాళ్లు 28 మంది ఉన్నారు: తాలిబన్లు
ఘటన తర్వాత ఎయిర్పోర్టుకు పోటెత్తిన జనం
ఎలాగైనా దేశం వదిలి వెళ్లాలనే అత్రుత
కాబూల్: కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం...
కాబూల్ ఎయిర్పోర్టులో పేలుళ్లు
18 మంది దుర్మరణం
విమానాశ్రయం వద్ద, సమీప హోటల్ వద్ద జంట పేలుళ్లు
ముగ్గురు అమెరికన్ సైనికులు సహా పలువురికి గాయాలు
ఆత్మాహుతి దాడే : అమెరికా
కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని హ మిద్ కర్జాయ్ అంతర్జాతీయ...
భారతీయుల తరలింపులో ఆటంకం
అడ్డుకున్న తాలిబన్లు
ఎయిర్పోర్టుకు చేరని 140 మంది
34 మందితోనే కదిలిన వాయుదళ విమానం
కాబూల్: అఫ్ఘనిస్థాన్లో ప్రజలు దేశం వీడివెళ్లకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారు. 140 మంది హిందువులు, సిక్కు అఫ్ఘన్లు కాబూల్ వీడి...
కేరళలో భారీగా బంగారం పట్టివేత..
తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్, షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను...
తాలిబన్ల దారుణ హింసను అడ్డుకోండి
ఐరాస మండలిని కోరిన మానవ హక్కుల చీఫ్ మిచెల్లే బ్యాచ్లెట్
జెనీవా: తాలిబన్ల ఆధీనంలోని అఫ్ఘన్ ప్రాంతాల్లో హింస పెచ్చుమీరిందని, పౌరులతోపాటు ఆయుధాలు వీడిన సైనికుల్ని హతమారుస్తున్నారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల చీఫ్ మిచెల్లేబ్యాచ్లెట్...
కాబూల్ ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట
కాబూల్లో తాలిబన్ల కవ్వింపు చర్యలు, గాలిలో కాల్పులతో గందరగోళం
ఎయిర్పోర్టు వద్ద తొక్కిసలాట, ఏడుగురు పౌరులు దుర్మరణం..పలువురికి తీవ్రగాయాలు
కాబూల్: అఫ్ఘనిస్థాన్ విడిచిపెట్టివెళ్లాలనే క్రమంలో కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు...
శంషాబాద్ నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాల్దీవులలోని మాలేకు విమాన సర్వీసు పున:ప్రారంభమైంది. ఇండిగో విమాన సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. కరోనా ప్రభావం తగ్గడంతో ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి...
భారత్ చేరుకున్న అఫ్ఘన్లకు పోలీయో టీకాలు
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వస్తున్నవారికి ఉచితంగా పోలియో టీకాలు ఇస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అఫ్ఘన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారికి పోలీయో టీకాలు...
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బుల్లెట్ కలకలం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం నాడు బుల్లెట్ కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ప్రయాణీకుడి బ్యాగ్లో ఉన్న బుల్లెట్ను సిఐఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్తో పాటు నిందితుడిని...
కాబూల్ విమానాశ్రయాన్ని వదిలి ఇళ్లకు వెళ్లండి
అఫ్ఘన్లకు తాలిబన్ల విజ్ఞప్తి
కాబూల్: అఫ్ఘనిస్థాన్ దేశంనుంచి పారిపోయే క్రమంలో కాబూల్ విమానాశ్రయంలో 12 మంది మరణించిన నేపథ్యంలో తాలిబన్ల ప్రతినిధి విమానాశ్రయం వెలుపల పెద్ద సంఖ్యలో ఉన్న అఫ్ఘన్లను ఇళ్లకు తిరిగి వెళ్లాలని...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రకటించిన తాలిబన్లు
విధులకు హాజరు కావాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశం
మహిళలు ప్రభుత్వంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి
ప్రజలు మామూలుగా రోజువారీ కార్యకాలాపాలు జరుపుకోవచ్చు
ప్రభుత్వం ఏర్పాటుపై హమిద్ కర్జాయ్ తదితరులతో మంతనాలు
మా నిర్ణయం...
కాబూల్ నుంచి రెండు విమానాలు
భారతీయుల తిరిగి రాక ఆరంభం
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ నుంచి 129 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం ఎఐ 244 ఆదివారంసాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కాబూల్ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన దశలో...
చైనాలో డెల్టా వేరియంట్ విలయ తాండవం
కరోనా పుట్టిల్లు వుహాన్లో డెల్టా పాగా
12 ప్రావిన్స్ల్లోని 20 నగరాల్లో విజృంభణ
లక్షల మంది ఇళ్లకే పరిమితం
బీజింగ్ : చైనాలో కరోనా డెల్టా వేరియంట్ కోరలు చాస్తోంది. దీంతో సోమవారం కొన్ని...
వెండికొండ చానుకు అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో చారిత్రక ప్రదర్శనతో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో రజతం సాధించిన భారత ఆణిముత్యం, మణిపూర్ మణిపూస మీరాబాయి చాను సోమవారం స్వదేశం చేరుకుంది. చానుకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో...
బంగారం స్మగ్లింగ్ కేసులో ఏడుగురు అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం రవాణ చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు ఇండిగో ,స్పైస్ జెట్ సిబ్బంది కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. స్మగ్లింగ్ చేసిన...
జివికె నుంచి ముంబై ఎయిర్పోర్ట్ స్వాధీనం చేసుకున్న అదానీ
న్యూఢిల్లీ : జివికె గ్రూప్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మేనేజ్మెంట్ కంట్రోల్ను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ స్వాధీనం చేసుకుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్...