Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
చైనాలో డెల్టా వేరియంట్ విలయ తాండవం
కరోనా పుట్టిల్లు వుహాన్లో డెల్టా పాగా
12 ప్రావిన్స్ల్లోని 20 నగరాల్లో విజృంభణ
లక్షల మంది ఇళ్లకే పరిమితం
బీజింగ్ : చైనాలో కరోనా డెల్టా వేరియంట్ కోరలు చాస్తోంది. దీంతో సోమవారం కొన్ని...
వెండికొండ చానుకు అపూర్వ స్వాగతం
న్యూఢిల్లీ: టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో చారిత్రక ప్రదర్శనతో వెయిట్లిఫ్టింగ్ విభాగంలో రజతం సాధించిన భారత ఆణిముత్యం, మణిపూర్ మణిపూస మీరాబాయి చాను సోమవారం స్వదేశం చేరుకుంది. చానుకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో...
బంగారం స్మగ్లింగ్ కేసులో ఏడుగురు అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం రవాణ చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు ఇండిగో ,స్పైస్ జెట్ సిబ్బంది కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. స్మగ్లింగ్ చేసిన...
జివికె నుంచి ముంబై ఎయిర్పోర్ట్ స్వాధీనం చేసుకున్న అదానీ
న్యూఢిల్లీ : జివికె గ్రూప్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మేనేజ్మెంట్ కంట్రోల్ను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ స్వాధీనం చేసుకుంది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్...
చెన్నై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
చెన్నై: తమిళనాడు విమానాశ్రయాల్లో దాదాపు 9 కిలోల దొంగ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికుల నుంచి అధికారులు రూ. 4.25 కోట్ల విలువైన 8.5...
నేపాల్ మీదుగా భారతీయులు ఇతర దేశాలకు వెళ్లవద్దు
భారత దౌత్యకార్యాలయం సూచన
ఖాట్మండ్ : నేపాల్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లాలనుకున్న భారతీయులు ఆ ప్రయాణాలను విరమించుకోవాలని ఖాట్మండ్ లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం సూచించింది. తమ దేశం మీదుగా ఇతర...
నోట్లో, చెప్పుల్లో బంగారం తరలింపు..
నోట్లో, చెప్పుల్లో బంగారం తరలింపు
శంషాబాద్లో పట్టుబడ్డ నలుగురు నిందితులు
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్ర వరకు 1.065 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలో ఈ...
కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న విమానం
గన్నవరంలో తప్పిన పెనుముప్పు
విజయవాడ : ఎయిరిండియా విమానం ఒకటి ల్యాండింగ్ దశలో అక్కడి కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. ఈ ఘటనలో ప్రయాణికులు...
మంచుతో లాక్ డౌన్.. అమెరికా టెక్సాస్ హోం అరెస్టు
మంచుతో లాక్ డౌన్.. అమెరికా టెక్సాస్ హోం అరెస్టు
మంచినీటికి కటకట, మూసుకుపోయిన దారులు
విద్యుత్ లేక విలవిల, ధైర్యవంతులకే బతికే ఛాన్సన్న మేయర్
డల్లాస్(అమెరికా): మంచినీటి పైపులలో మంచుపేరుకుపోయింది. గడ్డకట్టించే చలిని తరిమివేసేందుకు ఏర్పాటు...
ప్రకృతి, పచ్చదనాన్నిమనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది
ఈ సత్యం బాగా తెలిసిన వ్యక్తి మన సిఎం కెసిఆర్
అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులకు ఔషధ మొక్కల పంపిణీలో ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్
మన...
శ్రీలంకకు 5 లక్షల వ్యాక్సిన్ డోసులు భారత్ బహూకరణ
స్వీకరించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స
కొలంబో : పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం అన్న విధానం కింద భారత్ బహూకరించిన 5,00,000 కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స గురువారం స్వీకరించారు....
ఢిల్లీలో రూ.68 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఇద్దరు ఉగాండా జాతీయుల నుంచి రూ.68 కోట్ల విలువైన హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చెందిన...
భారత్కు బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత
కొవిడ్ వ్యాక్సిన్లను ‘హనుమంతుడు తెచ్చిన సంజీవని’గా
అభివర్ణించే చిత్రాన్ని ట్విట్టర్లో పోస్టు చేసిన బోల్స్నారో
రియో డీ జనిరో: భారత్ పంపిన కొవిషీల్డ్ టీకాలు శనివారం బ్రెజిల్కు చేరుకున్నాయి. 20 లక్షల డోసులతో శుక్రవారం ముంబయిలోని...
నాన్న వల్లే ఈ స్థాయికి: క్రికెటర్ సిరాజ్ ప్రెస్ మీట్
నాన్న వల్లే ఈ స్థాయికి
ఆయన లేని లోటు పూడ్చలేనిది, ఆస్ట్రేలియా ప్రదర్శన తండ్రికి అంకితం
టీమిండియా యువ క్రికెటర్ సిరాజ్
మన తెలంగాణ/హైదరాబాద్: నిరూపేద కుటుంబంలో పెరిగినా తాను అంతర్జాతీయ స్థాయి క్రికెటర్గా ఎదిగానంటే దానికి...
దేశంలోని 11 ప్రాంతాలకు కొవాగ్జిన్
హైదరాబాద్ నుంచి విమానంలో..
ఒక్క డోసుకు రూ.295
హైదరాబాద్: భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకాలను మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి దేశంలోని 11 ప్రాంతాలకు తీసుకువెళ్లనున్నట్టు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో అధికారులు తెలిపారు....
‘రెక్క’విప్పిన మహిళల రివొల్యుషన్
‘రెక్క’ విప్పిన మహిళల రివొల్యుషన్
16వేల కి.మీ దూరం విమానాన్ని నడపనున్న పైలట్లు
న్యూఢిల్లీ : ఆకాశంలో సగభాగంగా ఘనత వహించిన మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరు. ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది దాదాపు...
చికాగోలో విమాన ప్రమాదం.. కేరళ వ్యక్తి మృతి
న్యూయార్క్: చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత్కు చెందిన ఓ ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణించారు. విమానం వెనక్కి మలుపు తిరిగే సమయంలో జరిగిన ప్రమాదంలో అక్కడ పని చేస్తున్న జిజోజార్జి(36) మృతి చెందారని అధికారులు...
ఢిల్లీలో రెండో రోజు సిఎం కెసిఆర్ పర్యటన
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం నేడు ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చిస్తారని...
హైదరాబాద్ నుంచి అమెరికాకు విమాన సర్వీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 15న హైదరాబాద్ నుంచి చికాగోకు ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభించనుంది. దీంతో తెలంగాణ, ఎపి సహా దక్షిణ...
రియల్ అయోధ్యానగరి
రాముడితో భూముల ధరలకు రెక్కలు
అయోధ్య : రామాలయం రూపుదిద్దుకుంటున్న యుపిలోని అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పలు ఆకర్షణీయ ఆఫర్లతో అందరినీ ఆకట్టుకొంటోంది. స్థిరాస్తుల...