Home Search
బిఎస్పి - search results
If you're not happy with the results, please do another search
2024 ఎన్నికలే మనందరి టార్గెట్
విపక్ష నేతలతో భేటీలో సోనియా పిలుపు
వర్చువల్ సమావేశంలో పాల్గొన్న 19 పార్టీల నేతలు
ఉమ్మడి ఆందోళనలకు నిర్ణయం
న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్షం కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష నేతలకు...
”సుప్రీం” ఎదుట ఆత్మాహుతి యత్నం ఘటనలో ఇద్దరు వారణాసి పోలీసుల సస్పెన్షన్
వారణాసి: బిఎస్పికి చెందిన ఎంపి అతుల్ రాయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించిన ఒక మహిళ తన సహచరుడితో కలసి సుప్రీంకోర్టు ఎదుట ఇటీవల ఆత్మాహుతి యత్నానికి పాల్పడిన ఘటనపై ఇద్దరు వారణాసి...
బహుజన పాలనలోనే మంచి భవిత
నల్లగొండ రాజ్యాధికార సంకల్ప సభలో ఆర్ఎస్. ప్రవీణ్కుమార్
ఎంపి గౌతమ్ సమక్షంలో బిఎస్పిలో చేరిన మాజీ ఐపిఎస్
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: బహుజన రాజ్యం సాధించుకోవడంతోనే మన భవిష్యత్తు మ నమే నిర్ణయించుకోగలుగుతామని మాజీ...
ఒబిసి లెక్కింపు షరతు మోడీకి మాయావతి మద్దతు
లక్నో: దేశంలోని ఒబిసిల జనగణన సంబంధిత నిర్మాణాత్మక చర్యలు చేపడితే మోడీ ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఇస్తామని బిఎస్పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. కులాల వారి జనసంఖ్య అంశం ఇప్పుడు దేశంలో...
విపక్ష ఎంపిలతో రాహుల్ అల్పాహార విందు భేటీ
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంలో పార్ల్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం విపక్ష పార్టీల ఎంపీలు, ఆయా సభాపక్ష నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని...
రైతులు, పెగాసస్పై స్పందించాలి
రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందం
న్యూఢిల్లీ: రైతుల ఆందోళన దశలో వారి మరణాలు, పెగాసస్, వ్యవసాయ చట్టాల వంటి అంశాలతో ప్రతిపక్ష పార్టీల బృందం శనివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుసుకుంది. శిరోమణి...
జార్ఖండ్ జడ్జి హత్య!
అన్ని స్థాయిల్లోని న్యాయమూర్తులకు స్వేచ్ఛ లభించినప్పుడే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛగా మనగలుగుతుందని, రాజకీయ ఒత్తిళ్ల నుంచి జడ్జిలకు రక్షణ కల్పించడం అత్యంత అవసరమని న్యాయమూర్తులు డి.వై చంద్రచూడ్, ఎంఆర్ షా లతో కూడిన...
సాగు చట్టాలు, పెగాసస్పై పార్లమెంట్లో చర్చించాలి
రాష్ట్రపతికి 7 ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ: రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పార్లమెంట్లో చర్చించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏడు ప్రతిపక్ష పార్టీలు మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశాయి....
ద్వంద్వ న్యాయం
దేశంలో పెద్దలకు, పేదలకు వేర్వేరు చట్టాలు లేవని, చట్టం అందరికీ ఒకేలా వర్తించాలని న్యాయమూర్తులు డి.వై. చంద్రచూడ్, ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడు చేసిన వ్యాఖ్య చాలా మందికి ఆశ్చర్యాన్ని...
లాల్జీ టాండన్ విగ్రహావిష్కరణ
లఖ్నో గురించి క్షుణ్నంగా తెలిసిన వ్యక్తి : రాజ్నాథ్సింగ్
లఖ్నో: బిజెపి దివంగత నేత లాల్జీటాండన్ కాంస్య విగ్రహాన్ని రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ ఆవిష్కరించారు. బుధవారం టాండన్ మొదటి వర్ధంతి సందర్భంగా లఖ్నోలోని హజ్రత్గంజ్లో విగ్రహావిష్కరణ...
యుపి ఓటరైతే సిఎంగా ఒవైసికి అవకాశం
బలియా(యుపి): ఉత్తర్ ప్రదేశ్లో ఓటరుగా తన పేరును నమోదు చేసుకుంటే ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టవచ్చని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బిఎస్పి) అధ్యక్షుడు ఓం ప్రకాశ్...
భారీ స్కామ్.. అయోధ్య రాముడి పేరిట అక్రమం
హే రామ్ ...భారీ స్కామ్
అయోధ్య రాముడి పేరిట అక్రమం
మార్చి 18న రెండుకోట్లకు అమ్మిన భూమి
అదే రోజున రూ 18 కోట్లకు కొనుగోలు
రాముడి ధర్మకర్తల మండలికి అపకీర్తి
భక్తుల...
యుపిలో బిజెపి భవిత!
వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
యుపి, కర్నాటక స్థానిక ఓటు
పశ్చిమానికి చేరుకున్న పొద్దు వాలిపోయినట్టే ప్రజాభిమానం కోల్పోయే రాజకీయ పార్టీ కళావిహీనం కాక తప్పదు. ఓటు ఆయుధం గల జన బాహుళ్యానికి సంతృప్తికరమైన పరిపాలన అందించినంత వరకే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షానికైనా...
‘నోటా’కు కోరలు!
దేశంలో ఎన్నికలు మొక్కుబడి ఘట్టంగా మారిపోయి చాలా కాలమైపోయింది. ప్రజల ఓటుతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న పాలకులు పాలనలో ప్రజాభీష్ఠానికి బొత్తిగా విలువ ఇవ్వకుండా ఇష్టావిలాసంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాహితానికి బదులు స్వార్థపర...
ఫిరాయింపులకు ముగింపు లేదా?
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షంలోని ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని అంతమొందించి రాజకీయాల్లో నూతన ధోరణులను అమలుచేసి...
ఉద్యమాలే కొల్లూరి చిరంజీవి ఊపిరి
విద్యార్థి దశ నుంచి మొదలు విశ్రాం తి దశ వరకు ఒక ఐదు దశాబ్దాల పాటు విరామమెరుగక వివిధ ఉద్యమాలతో మమేకమై తోటివారిని ముందుకు నడిపించిన మార్గదర్శి కొల్లూరి చిరంజీవి. వరంగల్ ఎంజిఎం...
బిజెపితో కలిసి పోటీ.. పొత్తు కుదరకపోతే ఒంటరిగా
ఆర్పిఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే
లఖ్నో: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ బిజెపితో కలిసి పోటీ చేస్తుందని ఆర్పిఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాందాస్అథవాలే తెలిపారు. 2022లో జరిగే...
గుజరాత్ మున్సి’పోల్స్’లో బిజెపి క్లీన్స్వీప్
రాష్ట్రంలోని 8 కార్పొరేషన్లలోనూ విజయ ఢంకా
బోణీ కొట్టిన ఆప్, చతికిల పడిన కాంగ్రెస్
ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని
అహ్మదాబాద్: గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి క్లీన్స్వీప్ చేసింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షాల...
రాజ్యసభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్
ఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ప్రారంభంకాగానే రైతుల ఆందోళనలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రైతుల ఆందోళనలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు కోరడంతో వారికి రాజ్యసభ సస్పెన్షన్ నోటీసులిచ్చింది. కాంగ్రెస్...