Home Search
బిఎస్పి - search results
If you're not happy with the results, please do another search
రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్ శాసనసభా పక్షంలో ఆరుగురు బిఎస్పి ఎమ్మెల్యేల విలీనాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్కు, మరి కొందరికి నోటీసులు...
యుపి అసెంబ్లీ ఎన్నికలకు తొలి అభ్యర్థిని ప్రకటించిన ఎంఐఎం
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ 2022 ఎన్నికల్లో పోటీ చేయడానికి తొలి అభ్యర్థిని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఎత్తేహాదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ ప్రకటించింది. ఏకగ్రీవంగా అభ్యర్థి పేరును వెల్లడించింది. బల్రాంపూర్ జిల్లాలోని ఉట్రౌలా...
జమ్మూకాశ్మీర్ డిడిసిలో గుప్కార్ కూటమికి 110, బిజెపికి 75
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి(డిడిసి)కి జరిగిన ఎన్నికల్లో గుప్కార్ కూటమి(పిఎజిడి) అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. డిడిసిలో మొత్తం 280 స్థానాలుండగా, 278 ఫలితాలు వెల్లడయ్యాయి. గుప్కార్ 110,బిజెపి 75, స్వతంత్రులు 50,...
రాజస్థాన్ అర్బన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత
జైపూర్: రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఆధిక్యత చాటుకున్నది. 50 మున్సిపాలిటీల్లోని 1775కౌన్సిలర్ పదవులకుగాను కాంగ్రెస్ 620 స్థానాలను దక్కించుకోగా, బిజెపి 548 స్థానాల్లో గెలిచింది. స్వతంత్రులు...
రైతుల న్యాయమైన డిమాండ్లు
దేశంలో అన్నదాతలుగా విశేష గౌరవాన్ని పొందుతున్నట్టు కనిపిస్తున్న రైతులు స్వాతంత్య్రం రావడానికి ముందుగాని, వచ్చిన తర్వాతగాని కష్టనష్టాలు లేకుండా సుఖంగా బతికిన రోజులు ఎన్నడూలేవన్నది కఠోర వాస్తవం. ప్రకృతి వైపరీత్యాలు, దళారుల దోపిడీ,...
సంపాదకీయం: కాంగ్రెస్లో బీహార్ కంపనలు
కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వ్యాఖ్య కొంత సకారణంగా కనిపిస్తున్నది. బీహార్ ఎన్నికల్లో దారుణంగా వీగిపోయిన తర్వాత ఆ పార్టీలో అసమ్మతి మళ్లీ...
మోడీ అసత్యాలు: వాస్తవాలు
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కొన్ని వేల ఓట్ల తేడాతో అధికారం దక్కటం బీహార్లోనే జరిగింది. గతంలో కేరళలో అలాంటి పరిణామం జరిగినప్పటికీ కొన్ని లక్షల ఓట్ల తేడా ఉంది. ఇది రాసిన...
ఐదు స్థానాల్లో ఎంఐఎం హవా..!
పాట్నా: అసదుద్దీన్ ఒవైసి నేతృత్వంలోని ఎఐఎంఐఎం బీహార్లో ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. సీమాంచల్ ప్రాంతంలో 24 స్థానాలుండగా, 14 స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో గెలుపొందింది....
బిజెపితో జత కట్టే ప్రసక్తే లేదు : మాయావతి
లక్నో : అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో బిజెపితో జతకట్టే ప్రసక్తే లేదని ఈ రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నందున పొత్తు అన్నది కుదరదని బహుజన్ సమాజ్ పార్టీ...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు.. పోలీసులపై ప్రతిపక్షాల ఆగ్రహం
గ్యాంగ్ రేప్ బాధితురాలికి అర్ధరాత్రి అంత్యక్రియలు
కుటుంంబసభ్యులను బలవంతంగా శ్మశానవాటికకు తరలించిన వైనం
యుపి పోలీసుల తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం
హాత్రాస్:ఉత్తర్ప్రదేశ్లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు పోలీసులే అర్థరాత్రి నిర్వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి....
శతాబ్దాల నిరీక్షణకు తెర
మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం
రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు
ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది
ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది
ఎందరో ఆత్మబలిదానాల...
మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..
విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
సంపాదకీయం: రాజస్థాన్ రాజకీయం!
అడ్డంగా తినమరిగిన వారికి అందుకు తాము అనుసరిస్తున్న విధానం మంచిదా, చెడ్డదా అనే విచక్షణ ఉండదు. రుచికి అలవాటు పడిన తర్వాత పాప భీతి, ప్రజాస్వామ్య నీతిభయం బొత్తిగా కలగవు. కేంద్రంలో తనకున్న...
ఘోరం.. ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య..
చండీగఢ్: పంజాబ్లోని తరన్తరన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని దారుణంగా హత్య చేశారు. పట్టి పోలీసు స్టేషన్ పరిధిలోని కైరాన్ గ్రామంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. బ్రిజ్లాల్ ధతు...
బిజెపి పాచికలు
ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు శాసన సభకు రాజీనామా...
11 తర్వాతే తుది నిర్ణయం
జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత
ప్రజల ప్రాణ రక్షణకు లాక్డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...
మధ్యప్రదేశ్ సిఎంగా నాలుగోసారి శివరాజ్ సింగ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. అసెంబ్లీలో కమల్ నాథ్ నాయకత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ...
కమల్నాథ్ రాజీనామా
బలపరీక్ష నిర్వహించకుండానే వైదొలిగిన మధ్యప్రదేశ్ సిఎం
గవర్నర్కు అందజేసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు
బిజెపి కుట్ర రాజకీయాలకు బలయ్యాం
15 నెలలు రాష్ట్ర అభివృద్ధికే పాటుపడ్డా : కమల్నాథ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ తన పదవికి...
అజ్ఞాత విరాళాలు రూ.11వేల కోట్లు
రూ.11వేల కోట్ల భారీ అజ్ఞాత విరాళాలు అందుకుంటున్న జాతీయ పార్టీలు
ఎడిఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : జాతీయ పార్టీలు అజ్ఞాత వ్యక్తుల నుంచి భారీగానే విరాళాలు దండుకుంటున్నాయి. 2004-05 నుంచి 2018-19 వరకూ...