- Advertisement -
జైపూర్: రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఆధిక్యత చాటుకున్నది. 50 మున్సిపాలిటీల్లోని 1775కౌన్సిలర్ పదవులకుగాను కాంగ్రెస్ 620 స్థానాలను దక్కించుకోగా, బిజెపి 548 స్థానాల్లో గెలిచింది. స్వతంత్రులు 595 స్థానాల్లో విజయం సాధించారు. బిఎస్పి 7 చోట్ల, సిపిఐ, సిపిఐ(ఎం) చెరో రెండుచోట్ల, ఆర్ఎల్పి ఓ చోట విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో అర్హులైన ఓటర్ల సంఖ్య 14.32 లక్షలు.
- Advertisement -