Home Search
ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
ఉత్తరప్రదేశ్ లో పగటిపూట కర్ఫ్యూ ఎత్తివేత
లక్నో: ఉత్తరప్రదేశ్ లో పగటిపూట కర్ఫ్యూను ఎత్తివేశారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తామని యుపి ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. యుపి రాష్ట్రంలోని మొత్తం...
విషాదం: ఎల్పిజి సిలిండర్ పేలి 8మంది మృతి..
గోండ: ఎల్పిజి సిలిండర్ పేలిపోవడంతో ఒక రెండంతస్తుల భవనం కూలిపోయి ముగ్గురు పిల్లలతోసహా 8 మంది మరణించారు. మంగళవారం రాత్రి టిక్రి గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు....
కారు ప్రమాదంలో ఐదుగురు మృతి
లక్నో: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ ప్రాంతం శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. చౌరాసి శివారులో ఓ కారు అదుపుతప్పి రెండు బైక్ లు, సైకిలిస్టును...
కరోనాతో యుపిలో మరో మంత్రి మృతి
లక్నో: కరోనా వైరస్ ధాటికి మరో మంత్రి చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్లో జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి కశ్యప్ (56) కరోనా వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. శరత్వాల్ నియోజకవర్గం నుంచి మంత్రిగా...
యుపి, కర్నాటక స్థానిక ఓటు
పశ్చిమానికి చేరుకున్న పొద్దు వాలిపోయినట్టే ప్రజాభిమానం కోల్పోయే రాజకీయ పార్టీ కళావిహీనం కాక తప్పదు. ఓటు ఆయుధం గల జన బాహుళ్యానికి సంతృప్తికరమైన పరిపాలన అందించినంత వరకే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షానికైనా...
అజిత్ సింగ్ కన్నుమూత
కొవిడ్తో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
ఆరుసార్లు ఎంపిగా ఎన్నిక, కేంద్రమంత్రిగా సేవలు
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి బాసట, రాష్ట్ర ఏర్పాటులో సహకారం
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ సంతాపం
అజిత్సింగ్ జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు...
యుపిలో వాహనాలపైకి దూసుకెళ్లిన రైలు
షాజహాన్పూర్(యుపి): గేట్లు మూయని లెవల్ క్రాసింగ్ను దాటుతున్న వాహనాలపైకి ఎక్స్ప్రెస్ రైలు దూసుకెళ్లడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మీన్పూర్ కత్రా రైల్వే స్టేషన్ సమీపంలో...
‘విశిష్టత’ను కోల్పోతున్న బిజెపి
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న...
రేప్ బాధితురాలి తండ్రిని కాల్చి చంపారు…..
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్లో దారుణం జరిగింది. అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గౌరవ్...
గత ప్రభుత్వాల తప్పిదాలు సరి చేస్తున్నాం: ప్రధాని మోడీ
గత ప్రభుత్వాల తప్పిదాలు సరి చేస్తున్నాం
యుపిలో మహారాజా సుహేల్దేశ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ప్రధాని
లక్నో: సమాజం కోసం పాటుపడిన వీరులను, మహనీయులను పముచిత రీతిలో గౌరవించడంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిచేస్తున్నామని...
ఉత్తర్ప్రదేశ్లో ప్రమాదం: 10 మంది మృతి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని కుందార్కి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరాదాబాద్ -ఆగ్రా రహదారిపై బస్సు-ట్రక్కు డీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో...
యుపిలో ఆగని దారుణాలు
ఉత్తరప్రదేశ్ మరోసారి తన భ్రష్ట ప్రతిష్ఠను చాటుకున్నది. ఇటువంటివి ఏ రాష్ట్రంలోనైనా, ఎక్కడైనా జరగడానికి అవకాశం బొత్తిగా లేదని చెప్పలేము. కాని యుపిలో జరుగుతున్న హత్యాచార దారుణోదంతాలు ఆ రాష్ట్రాన్ని ఈ...
కాటి భవనం కూలి 21మంది దుర్మరణం
అంత్యక్రియలకు వెళ్లి అనంతలోకాలకు యుపిలో ఘోర విషాదం
22 మందికి గాయాలు, శిథిలాల కింద మరికొంత మంది?
రంగంలో ఎన్డిఆర్ఎఫ్, భారీ వర్షంలో దారుణ ఘటన
గజియాబాద్: ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియలకు...
యుపిలో గ్యాస్ లీక్: ఇద్దరు మృతి…. 15 మందికి అస్వస్థత
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని ఇప్కో కంపెనీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు మృతి చెందగా 15 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిలో అసిస్టెంట్...
రామాలయ నిర్మాణానికి శివసేన రూ. కోటి విరాళం
యోగి ఆదిత్యనాథ్ విరాళం రూ. 11 లక్షలు
వెల్లడించిన రామజన్మభూమి ట్రస్టు
లక్నో: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం శివసేన ఒక కోటి రూపాయలు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ. 11 లక్షలు...
యుపి రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం
మృతులలో ఏడుగురు చిన్నారులు
లక్నో/ప్రతాప్గఢ్: ఉత్తర్ప్రదేశ్లోని ప్రతాప్గఢ్కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో లక్నో-అలహాబాద్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఒక కారు ఢీకొనడంతో ఏడుగురు చిన్నారులతో సహా 14 మంది మరణించారు. ప్రతాప్గఢ్లోని...
ముంబై బాలీవుడ్ దోస్త్-దుష్మన్
కత్తులు దూసుకున్న బిజెపి, సేన
హిందీ చిత్రసీమ యుపికి ఉడాయింపు?
ముంబై : ముంబై నుంచి క్రమేపీ బాలీవుడ్ ఉత్తరప్రదేశ్కు తరలివెళ్లనుందనే వార్తలు రాజకీయ రచ్చను రేకెత్తించాయి. డ్రగ్స్ మాఫియా ఇతర కారణాలు చూపుతూ ముంబైలోని...
అరుదైన లక్షణం
కొన్ని సందర్భాల్లోనైనా, ఒకరిద్దరైనా పార్టీలకతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించడం భరించరాని ఉక్కపోతలో చల్లని గాలి వీచినట్టుటుంది. ఊహించని చోటి నుంచి మానవతా స్పందనలు రావడం ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మనీషా...