Wednesday, May 8, 2024
Home Search

ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ - search results

If you're not happy with the results, please do another search
PM Modi begins Ram Mandir Puja in Ayodhya

వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ

 ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన  భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు  పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తదితరులు  రామమయం అయిన అయోధ్య అయోధ్య: దేశం...
Madhya Pradesh Gov Lalji Tandon Passes Away

మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..

విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి  లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
Nine Died in Road Accident at Pratapgarh Of UP

స్కార్పియో- ట్రక్కు ఢీ : తొమ్మిది మంది మృతి

లక్నో: స్కార్పియో, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందిన విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్ లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 9మంది అక్కడిక్కడే మృతి చెందగా......

ప్రజలను కాపాడేందుకు వెళ్లి ప్రాణార్పణ

    మృతులలో రాష్ట్రీయ రైఫిల్ కల్నల్ , మేజర్ 8 గంటల పాటు సాగిన సంఘర్షణ శ్రీనగర్ : ఉత్తర కశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ దళాధినేత అయిన కల్నల్, ఓ మేజర్...
Shivalayam

శివాలయంలో సాధువుల హత్య

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు సాధువులను హత్య చేసిన సంఘటన కలకలం సృష్టించింది. బులంద్ షహర్ జిల్లా పాగొనా గ్రామంలోని శివాలయంలో జగన్నాథ్ దాస్ (55), సేవాదాస్(35) అనే ఇద్దరు సాధువులు దేవునికి...

హాట్‌స్పాట్లలో పొడిగింపు!

     లాక్‌డౌన్‌తో వేలాది మంది ప్రాణాలను కాపాడాం ఇదే స్ఫూర్తితో ముందుకు, ఆర్థిక వ్యవస్థకూ ప్రాధాన్యత రాష్ట్రాలవారీగా ప్రణాళికలు రూపొందించాలి సిఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ స్పష్టీకరణ లాక్‌డౌన్ కొనసాగించేందుకు మొగ్గుచూపిన ముఖ్యమంత్రులు వీరే ఒడిశా - నవీన్‌పట్నాయక్ మేఘాలయ -...
UP CM Yogi

జూన్ 30వరకు పబ్లిక్ మీటింగ్‌లు బంద్..

లక్నోః కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో యూపి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జూన్ 30వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి ఇవ్వొద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యతనాథ్...

రెండూ ముఖ్యమే

  పిఎం నోట కొత్త నినాదం జాన్ భీ ఔర్ జహాన్ భీ (ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి) లాక్‌డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా 13...

తబ్లీఘీ: లౌకికవాదుల తప్పులు

  ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీఘీ జమాఅత్ సమావేశం వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లిన నష్టం మన ముందుకు వచ్చింది. ఈ విషయంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ అవకాశాన్ని...

4 రోజుల్లో రెట్టింపు

    నిజాముద్దీన్ పాజిటివ్‌లతో వేగంగా పెరిగిన కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 3,577 దాటిన కరోనా బాధితులు, మృతులు 83 మహారాష్ట్రలో అత్యధికంగా 690, మధ్యప్రదేశ్‌లో ఓ విందుకు వెళ్లిన 1500 మందితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన...

సరిహద్దులు క్లోజ్

  లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులు, కూలీలకు తప్పనిసరి వేతనం చెల్లించాలి భూస్వాములు కౌలు పైసల కోసం ఒత్తిడి చేయొద్దు నెల రోజుల పాటు ఓనర్లు ఇంటి అద్దెలు అడగొద్దు.. అడిగి వేధిస్తే విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది సరకు...
Road Accident

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం… ఏడుగురు సజీవదహనం

    లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ఉన్నావోలోని బంగర్మౌ ప్రాంతంలో ట్రక్కు వ్యాను ఢీకొనడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు...
Yogi Adityanath

సిఎఎకు, ఎన్‌ఆర్‌సికి సంబంధం లేదు

 తప్పుదారి పట్టించడం బాధాకరం స్పష్టం చేసిన యోగి ఆదిత్యనాథ్ గయ (బీహార్): దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం పౌరసత్వ సవరణ చట్టంపై (సిఎఎ) చేస్తున్న ప్రయత్నాలు బాధాకరంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...
Road accident

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం…. 20 మంది మృతి

  లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కనౌజ్ జిల్లా చిలోయి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ట్రక్కు, ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మంటలు...

Latest News